Home » martyres
వందలాది మంది అమాయక భారతీయులు బ్రిటీష్ సైన్యం చేతిలో ప్రాణాలు కోల్పోయిన జలియన్ వాలాబాగ్ ఘటనకు శనివారం వందేళ్లు నిండాయి.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లలో 23 మంది రుణాలను పూర్తిగా రుఫీ చేస్తున్నట్లు SBI ప్రకటించింది. అంతేకాకుండా SBIఉద్యోగులు సైతం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆర్థిక సాయం చేయాలని కోరింది. దీని కోసం ఎస్ బీఐ యూపీఐని ఏర్పాటు చేసింది. దీని ద్వారా భారత్
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్ల పార్థీవదేహాలు వారి వారి స్వస్థలాలకు చేరుకొన్నాయి. అమరుడైన CRPF జవాన్ రోహితష్ లంబా బౌతికకాయానికి రాజస్థాన్ రాష్ట్రంలోని స్వస్థలమైన గోవింద్ పురాకి చేరుకుంది. మరో సీఆర్పీఎఫ
కష్టాల్లో ఉన్నవారికి సాయమందించడంలో హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ ముందుంటాడు. అనేక సందర్భాల్లో కష్టాల్లో ఉన్నవారి కోసం ఇండస్ట్రీ వైపు నుంచి మొదటిగా సాయం అందించి మిగతా నటులకు స్ఫూర్తిగా నిలిచిన దేవరకొండ ఇప్పుడు మరో మంచి పన�