Home » Maruthi Rao
supari killers: పక్కోడి ప్రాణాలంటే వాళ్లకు లెక్కలేదు. వాళ్లకు అందాల్సిన లెక్క అందితే.. ఎవడి ప్రాణాలైనా లెక్క చేయకుండా తీసేస్తారు. డబ్బులిస్తే చాలు.. ఎవరినైనా చంపేస్తారు. ప్రాణాలు తీయడమే వాళ్ల పని. వాళ్లే.. సుపారీ గ్యాంగ్స్. పోలీసులంటే బెదురు లేదు.. కోర్ట
honour killings: పరువు కోసం ప్రాణాలు తీస్తున్న తల్లిదండ్రులు..చివరకు సాధిస్తుందేంటి..? ప్రణయ్ను చంపించి అప్పుడు మారుతీరావు సాధించిందేంటి..? హేమంత్ను హత్య చేయించి ఇప్పుడు లక్ష్మారెడ్డి సాధించేదేంటి..? ప్రేమ విషయం తెలియగానే ముందుగా పేరెంట్స్ చేయాల్స
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘పవర్స్టార్’ సినిమాతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఎల్లుండి ఈ సినిమా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోగా ‘మర్డర్’ సినిమా ట్రైలర్కి సంబంధించిన వివరాలు ప్రకటించాడు. మిర్యాలగూడక�
మిర్యాలగూడలో దారుణ హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత..ఓ యువకుడిపై పోలీసులకు కంప్లయింట్ చేసింది. తన వ్యక్తిగత సమాచారాన్ని ప్రణయ్ హత్య కేసులో నిందితుడైన కరీంకు చేరవేస్తున్నాడని ఆరోపిస్తోంది అమృత. ఆ యువకుడు తాను నివాసం ఉంటున్న ఇంటికి ఎదురుగా ఉం�
ఎట్టకేలకు అమృత తన తల్లిని కలిసింది. తండ్రి మారుతీరావు ఆత్మహత్య తర్వాత అమృత తొలిసారి తన తల్లి గిరిజా దగ్గరకు వెళ్లింది. శనివారం(మార్చి 14,2020) నల్లొండ జిల్లా
2018లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గోండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య కేసులో ఎన్నో రకాల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోటానికి దారి తీసిన పరిస్ధితులపై ఇప్పుడు ప్రతి �
మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడు, అమృత వర్షిణి తండ్రి మారుతీరావు హైదరాబాద్లోని ఆర్య వైశ్య భవన్లో ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కాగా, ఆయన ఆత్మహత్యకు సంబంధించి ప్రిలిమినరీ పోస్టుమార్టం రిపోర్టులో పలు అంశాలు వెల్లడించారు. ఆయ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్యపై ఆయన కూతురు అమృత స్పందించారు. 2020, మార్చి 08వ తేదీ ఆదివారం ఉదయం మీడియాతో మాట్లాడారు. ఆయన చనిపోయిన విషయం తమకు ఎవరూ చెప్పలేదని, కేవలం టీ�
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య భవన్లో ఉరి వేసుకుని చనిపోయాడు. కూతురిని పెళ్లి చేసుకున్నాడన్
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. పట్టణ శివారులోని మారుతీరావుకి