Home » Masjid
మసీదుకు వచ్చే వారు దాని పవిత్రతను గౌరవించాలని కోరుతున్నట్లు శ్రీనగర్ లోని జామియా మసీదు నిర్వాహకులు చెప్పారు. వినోదభరితమైన సౌకర్యాలు ఉండడానికి ఇదేం పబ్లిక్ పార్క్ కాదని అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని, ఫొటోలు తీసుకోవడం వంటి పనులు
మసీదు లోపల దేవాలయం లాంటి నిర్మాణం ఉందనే ప్రచారం జరగడంతో కర్ణాటకలోని మంగళూరులో వివాదం మొదలైంది. స్థానిక బజ్పే పోలీస్ స్టేషన్ పరిధిలోని, మలాలిలో గత నెల 21న ఒక పాత మసీదు కూల్చివేతల సమయంలో, మసీదు లోపల దేవాలయం వంటి నిర్మాణాన్ని గుర్తించారు.
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ పై కీలక ప్రకటన చేశారు. స్టేట్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ లో మసీదు, చర్చి, గుడి మూడు కడతామని హామీ ఇచ్చారు.
మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.
ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకునే పర్వదినం బక్రీద్ సమీపిస్తోంది. ఈ నెల 20, 21 తేదీల్లో బక్రీద్ జరుపుకోవడానికి ముస్లింలు సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే ఏపీలో కోవిడ్ నియంత్రణ కోసం అమలు చేస్తున్న కర్ఫ్యూ కొనసాగుతున్న దృష్ట్యా బక్రీద్ నిర్వ�
కులం, మతం. చాలా సున్నితమైన అంశాలు. ఇందులో ఏ వర్గాన్ని నొప్పించకుండా, ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా వ్యవహరించాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాలు అయినా కోర్టులు అయినా ఆచితూచి స్పందిస్తాయి. ఏ మాత్రం అదుపు తప్పినా పరిస్థితిని అదుపు చేయడం చాలా కష్టం. ఇ�
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చిన వారందరినీ జైలుకు పంపాలని అన్నారు. బాబ్రీ కూల్చివేత ఘటనపై
అయోధ్య కేసులో సుప్రీం కోర్టులో ఇవాళ(అక్టోబర్-16,2019) వాదనలు ముగిశాయి. డెడ్ లైన్ కంటే గంట ముందే వాదనలు ముగిశాయి. తీర్పుని కోర్టు రిజర్వ్ లో ఉంచింది. ఇంకా ఏదైనా చెప్పదల్చుకుంటే లిఖితపూర్వక వాదనలు వినిపించేందుకు 3రోజులు సమయం ఇచ్చింది సుప్రీంకోర్ట�
ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, బీజేపీ నాయకులు పడగొట్టడానికి ముందు చారిత్రాత్మక బాబ్రీ మసీదు శతాబ్దాలుగా నిలబడి ఉన్న భూమిపై తన వాదనను సున్నీ వక్ఫ్ బోర్డ్ విరమించుకుంది. సున్నీ వక్ఫ్ బోర్డులో ఉన్న సభ్యుల మధ్య వివాదం చెలరేగడమే దీనికి కారణ�
న్యూజిలాండ్ దేశంలోని ప్రముఖ నగరాల్లోని రెండు మసీదుల్లో దుండగుల కాల్పులకు తెగబడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని జసిండా ఆర్డెర్న్ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.