Home » MASKS
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్వ్డ్ రెస్పిరేటర్స్ కలిగి ఉన్న ఎన్ 95 మాస్కుల వినియోగంపై నిషేధం విధించారు. బహిరంగ ప్రదేశాల్లో వాటిని వాడకుండా నిషేధిస్తూ ఇండోర్ జిల్లా కలెక్టర్ అధికారిక ఉత్తర్వులు జా
ప్లాస్మా దాతలకు ఏపీ సర్కార్ ప్రోత్సాహకం ఇవ్వనుంది. ప్లాస్మా ఇచ్చే వారికి రూ.5 వేల రూపాయలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. మంచి భోజనం, ఆరోగ్యం కోసం ఈ డబ్బు ఉపయోగపడుతుందని చెప్పారు. సెప్టెంబర్ 5 నుంచి స్కూల్స్ తెరిచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. �
ప్రసవించిన మహిళల్లో కరోనా సోకినప్పటికీ కూడా మాస్క్లు ధరించి తమ శిశువులకు సురక్షితంగా పాలు ఇవ్వొచ్చు.. ఇలాంటి భద్రతా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా శిశువులు కరోనా బారిన పడకుండా రక్షించుకోవచ్చు. పసికందుల చేతులు శుభ్రపరిచేటప్పుడు సర్జరీ మాస�
ఫేస్ మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వల్లే కరోనాను నియంత్రించగలమని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఫేస్మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నఅంశాన్నికొట్టిపడేస్తున్నారు. కరోనా వ�
కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే.. సామాజిక దూరాన్ని పాటించాల్సిందే.. అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లొద్దని రద్దీ ప్రాంతాల్లో తిరగొద్దని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ ప్రభావం ఎక�
ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బార�
కరోనా మహమ్మారి మాస్క్ పెట్టుకుంటేనే భద్రం అని చెబుతున్నారు నిపుణులు. కానీ చాలామంది నిర్లక్ష్య చేస్తున్నారు. వారి నిర్లక్ష్యంతో వారికేకాదు..తోటివారికి కూడా కరోనా వచ్చేలా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుంటే భారీ జరిమానాలు వేస్తున్న
మధ్యప్రదేశ్ హై కోర్టు లిక్కర్ కేసులో అరెస్టు అయిన ఇద్దరికీ బెయిల్ మంజూరు చేసింది. ఆల్కహాల్ అక్రమంగా సప్లై చేస్తున్నందుకు పట్టుబడ్డ వారికి కొత్త రకమైన శిక్ష విధించింది. ఐదు లీటర్ల శానిటైజర్తో పాటు స్థానిక జిల్లా ఆసుపత్రులు ఒక్కొక్క దానిక�
ప్రపంచమంతా కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. భారత్ సహా ఇతర దేశాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా పీక్ స్టేజ్ లోకి వెళ్లిపోయింది. బయటకు వెళ్తే చాలు.. ముఖానికి మాస్క్ ధరించి వెళ్తున్నారు. చేతులను శానిటైజ్ చేసుకుంటున్నారు. ష
ప్రధాని నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపటి (జూలై 1) బుధవారం నుంచి అన్ లాక్ 2.0లోకి అడుగుపెడుతున్నామని ఆయన అన్నారు. వర్షాకాలం కూడా మొదలైందని, జలుబు, దగ్గు, జ్వరం లాంటివి ఈ కాలంలో ఎక్కువగా వస్తాయని తెలిపారు. దేశ ప్రజలందరూ చాలా జాగ్ర