Home » MASKS
కరోనా నివారణకు వైద్య సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ప్రాణాలకు తెగించి డాక్టర్లు కరోనా రోగులకు చికిత్స చేస్తున్నారు. నర్సులు ఇతర వైద్య సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తున్నారు. కానీ కొంతమంది.. వైద్య సిబ�
కరోనా వైరస్ నుంచి కేవలం మాస్క్లతోనే సురక్షితంగా ఉండాలేమంటున్నారు ప్రముఖ జపనీస్ డిజైనర్ Tokujin Yoshioka. 2020 టోక్యో గేమ్స్ కోసం ఒలింపిక్ ప్లేమ్ క్రియేట్ చేసింది ఈయనే. అల్యూమినియం వ్యర్థాలను రీసైకిల్ చేసి దీన్ని రూపొందించారు. జపానీయులు ఎంతగానో ఇష్టప�
కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్న ఏపీ ప్రభుత్వం, తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అందరికీ ఉచితంగా మాస్కులు పంపిణీ చేయనుంది. ప్రతి
లాక్డౌన్పై ప్రధానమంత్రి మోదీ 2020, ఏప్రిల్ 11వ తేదీ శనివారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు. లాక్డౌన్ను దేశంలో కొనసాగించాలా… లేక ఎత్తివేయాలా అన్నదానిపై నేడు తేల్చనున్నారు. అయితే అంతకుముందు ఆయన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. �
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ రోజురోజుకు విస్తరిస్తూ ఉంది. బయట తిరిగే పరిస్థితి కూడా లేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాల్సిందే అంటూ రాష్ట్ర �
ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరిగిపోతుడటంతో యోగి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటి వరకు 343 కేసులు నమోదయ్యాయి. ఇందులో 166 కేసులు మర్కజ్ తో లింక్ కావడంతో యోగి ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. కేసులు ఎక్కువగా న�
జనవరి 21 న యుఎస్ కరోనావైరస్ మొట్టమొదటి కేసును నిర్ధారించడానికి ముందే, వ్యాప్తి ముప్పు అని ట్రంప్ పరిపాలన యంత్రాంగానికి తెలుసు. ఈ వ్యాధి ఇతర దేశాలలో వ్యాప్తి చెందుతున్నందున, ఇంటెలిజెన్స్ అధికారులు ప్రపంచవ్యాప్త మహమ్మారి చాలా ఎక్కువగా ఉందన�
కరోనా పంజా విసురుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు షాక్ ఇచ్చారు. జూనియర్ డాక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విధులను బహిష్కరించాలని
కరోనా వైరస్ రోజురోజుకి మరింత వ్యాప్తి చెందుతుండటంతో భారత్ లో కూడా మరణాల సంఖ్య పెరిగిపోతుంది. కానీ పెరిగిపోతున్న కేసులకు చికిత్స చేయడానికి వైద్య పరికరాలు సరిపోవట్లేదు. ముఖ్యంగా మాస్కుల కొరత పెరిగిపోయింది. అందుకని భారత్ కు 3.8మిలియన్ల మాస్�
దేశ వ్యాప్తంగా కరోనా డేంజర్ బెల్స్ మ్రోగుతున్నాయి. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు మార్గాలు వెతుకుతున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా కేంద్రం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. బయటకు వెళ్లే వారు ముఖానికి మాస్క్ లు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నా