Home » MASKS
ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేజ్రీవాల్ స్కూల్ విద్యార్ధులు కాలుష్యం నుంచి రక్షించేందుకు మాస్క్ లు పంపిణీ చేశారు. పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాల్లో రైతులు పంటలు పండిన తరువాత వాటి వ్యర్థాలను
ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రస్థాయికి పెరిగింది. వాయు కాలుష్యస్థాయి మరింత పెరిగి..గాలి నాణ్యత మరింత క్షీణించింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఇవాళ(నవంబర్-1,2019)ఢిల్లీలోని ఇండియా గేట్,�
దేశ రాజధాని ఢిల్లీలో ముక్కును కప్పి ఉంచే మాస్క్లకు గిరాకీ పెరిగిపోతుంది. కాలుష్యం అధిక స్థాయిలో ఉండడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు మెడికల్ షాప్లకు పరుగులు పెడుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా కాల్చిన పటాసులతో మరింత అధికమైంది కా�
నవరాత్రి వేడుకల్లో భాగంగా సూరత్లో నిర్వహించిన గర్భా నృత్యం అందరినీ ఆకట్టుకుంటుంది. మెరిసిపోయే దుస్తులతో యువతులు ప్రధాని మోడీ మాస్క్ లను ధరించి నృత్యం చేసి మైమరిపించారు. ఇక కొందరు యువతులైతే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను సరికొత్త పద్ధతి�