Home » Matti Manishi
Seeds Plants : భారతదేశం వ్యవసాయక దేశం. 70శాతానికి పైగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నేడు గతి తప్పిన వాతావరణ పరిస్థితుల వలన రైతు ఎన్నో ఒడిదుడుకుల మధ్యనే కర్రు సాగుస్తున్నాడు.
సాగు విధానంలో వస్తున్న మార్పులను గమనిస్తూ, డిమాండ్ ఉన్న పంటలపై దృష్టి సారిస్తున్నారు. తక్కువ పెట్టుబడితోపాటు కూలీల సమస్యను అధిగమించేలా సాగు విధానాన్ని ఎంచుకుంటున్నారు.
ప్రతి ఏటా మామిడి కాయలకు కవర్లు కడుతూ.. నాణ్యమైన దిగుబడిని తీస్తున్నారు. మార్కెట్ లో ఆ కాయలకు అధిక ధర పలుకుతుండటంతో లాభాలు వస్తున్నాయంటున్నారు.
తక్కువ సమయం , తక్కువ వనరులతో అధిక నికర లాభాన్ని నువ్వుపంట ద్వారా పొందవచ్చు. ఈ పంటను ఖరీఫ్, రబీలో వర్షాధారంగా పండించవచ్చు.
ఈ కోవలోనే ఏలూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు క్లోనల్ నర్సరీని విజయవంతంగా నిర్వహిస్తూ రైతులకు నాణ్యమైన మొక్కలను అందిస్తూ విజయపథంలో పయనిస్తున్నారు..
ఇలాంటి నేలలకు అనువైన రకాలను భారతీయ వరి పరిశోధనా స్థంస్థ రెండు రకాలు విడుదల చేసింది. మరి వాటి గుణగణాలేంటో ఇప్పుడు చూద్దాం..
Cultivation of Fruits : పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలో భాగంగా ఈ విధానాన్ని ఏలూరు జిల్లా రైతు ఆచరిస్తూ.. మంచి దిగుబడులను పొందుతున్నారు.
తులసి మొక్కను ఔషధ గుణాల నిధిగా చెబుతారు. తులసి మొక్క ఉన్న ఇంటిని తీర్థ స్థలమని, తులసి కోట ఉన్న ప్రదేశం, గంగాతీరంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని అనాదిగా పెద్దల నమ్మకం.
వేరుశనగ పంటకాలం రకాన్ని బట్టి 100 నుండి 120 రోజులు ఉంటుంది. ఎకరానికి 15 నుండి 20 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు.
Paddy Cultivation : ఈ పరిస్థితులకు అనుగుణంగా శ్రీకాకుళం జిల్లా రాగోలు వరి పరిశోధనాస్థానంలో అధిక దిగుబడినిచ్చే ప్రత్యేక వరి వంగడాలను రూపొందించారు.