తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది.
కుటుంబంలో అందరినీ పోగొట్టుకున్న యువతికి తండ్రి పింఛన్ మంజూరు చేయటానికి ట్రెజరీ అధికారి లైంగికంగా వేధించిన ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది.
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో ఆన్ లైన్ లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. అవమాన భారంతో ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
Pharmacy student incident : హైదరాబాద్ శివార్లలో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారయత్నానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. 15 మంది అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. నలుగురు ఆటో డ్ర�