Home » Medchal
మేడ్చల్ జిల్లా కుషాయిగూడ సైనిక్ పురిలో ఓ రియల్టర్ ఇంట్లో జరిగిన చోరీ ఘటనలో ఇంటి వాచ్ మెన్ దంపతులే నిందితులని తెలుస్తోంది. సుమారు రూ.2 కోట్ల విలువైన బంగారు నగలు, వజ్రాలు, నగదు చోరికి గురైనట్లు ఇవాళ పోలీసులకు ఆ ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. దీంతో
చిన్నారి ఆద్య కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. కూతురు మరణంతో తీవ్రంగా మనస్తాపం చెందిన తండ్రి కళ్యాణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం(జూలై 11,2020) భువనగిరి రైల్వేస్టేషన్ దగ్గర రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. కూతురి మరణంతో మనస్తాపానికి తో�
మేడ్చల్ లో చిన్నారి ఆద్య హత్య కేసులో నిందితుడు కరుణాకర్ ను పోలీసులు రిమాండ్ కు తరలించారు. వివాహేతర సంబంధమే ఆద్య హత్యకు ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. నిందితుడు కరుణాకర్, అనూష గత కొంతకాలంగా చనువుగా ఉండేవారని, కరుణాకర్ తన స్నేహితులను అనూషక
మేడ్చల్ జిల్లాలోని పోచారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. చేయని తప్పుకు ఓ ఆరేళ్ల చిన్నారి బలైంది. పేస్ బుక్ ప్రేమ వ్యవహారం అభం, శుభం తెలియని ఆరేళ్ల బాలిక పాలిట శాపంగా మారింది. తనతో పరిచయమమున్న మహిళ మరో వ్యక్తితో చనువుగా ఉండటాన్ని చూసి ఆ యువకుడు త�
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోనే ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్ లో ఆరేళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు ఓ దుర్మార్గుడు. చిన్నారిని కరుణాకర్ అనే నిందుతుడు చంపినట్టు తెలుస్త�
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతికి కారణాల పై పోలీసులు విచారణ జరుపుత�
మేడ్చల్ జిల్లా జవహర్నగర్లో దారుణం జరిగింది. జవహర్ నగర్ కార్పొరేషన్ పరిధిలో డెంటల్ కాలేజీ వెనుకున్న డంపింగ్ యార్డు దగ్గర మృతదేహాలు కలకలం రేపాయి.
మేడ్చల్ లో దారుణం జరిగింది. కట్టుకున్న భర్తనే భార్య కడతేర్చింది. తన సుఖం కోసం ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. రాజ బొల్లారం గ్రామ పంచాయతీ అక్బార్జాపేటకు చెందిన మహంకాళి కృష్ణ(36) వెల్డింగ్ పని చేస్తుంటాడు. అతనికి భార్య లక్ష్మి ఉంది. సంతానం
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో రోజుల వ్యవధిలో కరోనా కేసుల సంఖ్య
ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన తెలుగు రాష్ట్రాల్లోనూ పంజా విసురుతోంది. ఏపీ, తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా