Medchal

    CM KCR focus : ఆ మూడు జిల్లాలపై సీఎం కేసీఆర్ ఫోకస్‌

    April 3, 2021 / 09:05 AM IST

    హైదరాబాద్‌ నగరానికి అనుసంధానమై అభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్‌ చేసింది.

    boy died : ప్రాణం తీసిన ఈత సరదా…

    March 31, 2021 / 01:15 PM IST

    మేడ్చల్‌ జిల్లాలోని మల్లంపేటలో ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది. యశ్వంత్‌ అనే బాలుడు చెరువులో దిగి ఈత రాకపోవడంతో మరణించాడు.

    రూ.200 ఆశచూపి బాలికపై అత్యాచారం

    February 14, 2021 / 09:50 AM IST

    person raped on Girl : మేడ్చల్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. కూతురు వయసున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నగదు ఆశచూపి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సూరారం మరాఠా బస్తీలో చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగ�

    పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చిన్నారి మృతి

    February 1, 2021 / 11:47 AM IST

    baby girl dies after taking pulse polio: మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పోలియో చుక్కలు వేయించుకున్న చిన్నారి మృతి చెందింది. పోలియో చుక్కలు వేసిన కాసేపటికే అపస్మారక స్థితికి వెళ్లి చిన్నారి ఆ తర్వాత విగతజీవిగా మారింది. దుండిగల్‌ మున్సిపాలిటీ

    పండక్కి పుట్టింటికి పంపించ లేదని పిల్లలతో సహా మహిళ బలవన్మరణం

    December 27, 2020 / 04:24 PM IST

    married woman ends life with kids : క్షణికావేశంలో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా జవహర్ నగర్ లో చోటు చేసుకుంది. భర్త క్రిస్మస్ పండుగకు పుట్టింటికి పంపించలేదని తన ఇద్దరు పిల్లలతో సహా వివాహిత మహిళ చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. జ

    క్రికెట్ బెట్టింగ్ చిచ్చు : డబ్బుల కోసం తల్లికి..చెల్లికి విషం పెట్టి చంపిన యువకుడు

    November 30, 2020 / 10:50 AM IST

    Telangana : medchal man poisoned his mother and sister : తల్లికి కొడుకుగా.. చెల్లికి అన్నగా అండగా నిలవాల్సినవాడు వారి పాలిట యముడిగా మారాడు. తన జల్సా కోసం..వ్యసనాల కోసం కన్నతల్లిని, తోడబుట్టిన చెల్లికి విషం పెట్టి చంపేశాడు. జులాయి పందాలకు అలవాటుపడిన ఆ యువకుడికి రక్తసంబంధాలనే అ�

    జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

    November 7, 2020 / 01:05 AM IST

    Fire accident : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి దూలపల్లి పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమ�

    హైదరాబాద్ లో రైలు తగలబడింది

    November 3, 2020 / 06:26 PM IST

    కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు

    August 19, 2020 / 03:43 PM IST

    మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నాగరాజుకు మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అంజిరెడ్డి నివాసంలో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స

    అవినీతి పరులే నోరెళ్లబెట్టే అవినీతి…అవినీతి అనకొండకు వందల కోట్లు స్వాహా

    August 18, 2020 / 06:28 PM IST

    ఎవరైనా దౌర్జన్యంగా భూములు లాక్కుంటే, కబ్జాలకు పాల్పడితే, ప్రభుత్వ భూములను బడా బాబులు హస్తగతం చేసుకుంటే… న్యాయం చేయాలని, భూములను కాపాడాలని మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారి ఎమ్మార్వో దగ్గరికి వెళ్తాము. కానీ కాపాడాల్పిన ఆయనే కాజేస్తే ది�

10TV Telugu News