Home » medical colleges
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ఈర్ష, ద్వేషంతో సీఎం చంద్రబాబు నాయుడు ఇలా మన రాష్ట్ర విద్యార్థుల భవిష్యత్ ను ..
మరో 7 మెడికల్ కాలేజీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే నేషనల్ మెడికల్ కమిషన్(ఎంఎంసీ)కు ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసింది.
విద్యార్హతలు, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెసర్కు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్కు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్ ప్రొఫెసర్కు రూ.1.25 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్ని పొడిగిస్తార
మెడికల్ కాలేజీలో తెలంగాణకే అన్ని సీట్లు
మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సిద్దమని కేంద్రం లేఖ రాసినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదని..కేంద్రం సహకరించడం లేదని చెప్పడం సిగ్గు చేటని అన్నారు.
అత్యవసర వైద్య చికిత్స అవసరమైన వారికి 48 గంటలపాటు ఉచితంగా చికిత్స అందించాలని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో ఎక్కడైనా ఉచిత వైద్య చికిత్స పొందవచ్చు. ఈ పథకం త్వరలోనే అమల్లోకి రాబోతుంది.
ఆంధ్రప్రదేశ్లో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వాటిని గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ, విశాఖ జిల్లా పాడేరు, కృష్ణాజిల్లా మచిలీపట్నంలలో ఏర్పా
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వైద్య ఆరోగ్య శాఖలో 2వేల 190 కొత్త పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఎయిమ్స్కి భవనం ఇవ్వలేదని కిషన్ రెడ్డి అంటున్నారని, కానీ తెలంగాణ ప్రభుత్వం భూమితో పాటు భవనం కూడా ఇచ్చిందని..
వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, మెడికల్ కాలేజీల నిర్మాణం, హెల్త్ హబ్స్, డిజిటల్ హెల్త్ పై అధికారులతో చర్చించారు. వా