-
Home » Memantha Siddham
Memantha Siddham
పథకాలు కొనసాగాలంటే అదొక్కటే దారి- సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
April 24, 2024 / 04:54 PM ISTఎన్నడూ జరగని విధంగా.. 58 నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి చేశాం. విప్లవాత్మక మార్పులు చేపట్టాం.
శ్రీకాకుళం జిల్లాలో సీఏం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర..
April 24, 2024 / 11:28 AM ISTవైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
శ్రీకాకుళం జిల్లాలో సీఏం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర.. షెడ్యూల్ ఇలా
April 24, 2024 / 08:00 AM ISTవైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ ’మేమంతా సిద్ధం‘ బస్సు యాత్ర.. చెల్లూరు వద్ద బహిరంగ సభ
April 23, 2024 / 08:52 AM ISTఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం
అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ బస్సు యాత్ర.. చింతపాలెం వద్ద బహిరంగ సభ.. రూట్ మ్యాప్ ఇదే..
April 20, 2024 / 08:30 AM IST19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..
చంద్రబాబు పొడవమంటే సొంత తండ్రికే వెన్నుపోటు పొడిచేసింది- సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
April 19, 2024 / 06:57 PM IST30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర.. షెడ్యూల్ ఇలా..
April 18, 2024 / 09:04 AM ISTవైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తరువాత 17వ రోజు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.
దత్తపుత్రుడు అప్పుడేమో భార్యలను మార్చారు.. ఇప్పుడేమో వీటిని మార్చుతున్నారు: జగన్
April 16, 2024 / 07:13 PM ISTYS Jagan: రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు.
సీఎం జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం..
April 15, 2024 / 10:57 AM ISTఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది.
సీఎం జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం.. గుడివాడ వద్ద బహిరంగ సభ
April 15, 2024 / 09:23 AM ISTవిజయవాడలో సీఎం పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.