Home » Memantha Siddham
ఎన్నడూ జరగని విధంగా.. 58 నెలల్లో గ్రామాల్లో అభివృద్ధి చేశాం. విప్లవాత్మక మార్పులు చేపట్టాం.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్ర 22వ రోజు బుధవారం శ్రీకాకుళం జిల్లాలో కొనసాగనుంది.
ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రజలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను, చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలకు మేమంతా సిద్ధం
19వ రోజు బస్సు యాత్రను గోడిచర్ల ప్రాంతం నుంచి ఉదయం 9గంటలకు సీఎం జగన్ ప్రారంభిస్తారు. అక్కడి నుంచి నక్కపల్లి, పులపర్తి, యలమంచిలి బైపాస్ మీదుగా ..
30ఏళ్లుగా ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు కోవర్టుగా పని చేసింది. బీజేపీలో ఉన్నా బాబు ఎవరికి ఇవ్వమంటే వారికే సీటు ఇస్తుంది.
వైసీపీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒకరోజు బ్రేక్ తరువాత 17వ రోజు గురువారం ఉదయం ప్రారంభం కానుంది.
YS Jagan: రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో చేపట్టిన బస్సు యాత్ర సోమవారం పునః ప్రారంభమైంది.
విజయవాడలో సీఎం పై జరిగిన రాయి దాడి నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆదివారం ముందస్తు భద్రత ఏర్పాట్లను పరిశీలించారు.