Home » Members
దేశ యువతలో వ్యక్తిత్వం, క్రమశిక్షణ, నిస్వార్థ సేవను ప్రోత్సహించే లక్ష్యంతో పనిచేసే దేశంలోని అతిపెద్ద సంస్థ NCC. అయితే నేషనల్ కెడెట్ కార్ఫ్స్(NCC)ను ప్రస్తుత
తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలకమండలి నియామక ప్రక్రియ పూర్తయింది. 25 మందితో కొత్త పాలకమండలిని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
గుజరాత్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కు - కారు ఢీకొనడంతో పది మంది చనిపోయారు.
Rajya Sabha Members Phone Recording : పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాజ్యసభ ఛైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సభ్యులకు కీలక సూచనలు చేశారు. రాజ్యసభలో మొబైల్స్ ఫోన్స్ వాడరాదంటూ..ఆదేశించారు. సభ జరుగుతున్న సమయంలో..కొంతమంది సభ్యులు మొబైల్స్ వాడడమే కాకుండా..
Telangana Schools : తెలంగాణలో బడి గంటలు మోగనున్నాయి. కరోనాతో గతేడాది మార్చిలో మూతబడ్డ పాఠశాలలు ఇంతవరకు తెరచుకోలేదు. సుదీర్ఘ విరామం తర్వాత.. తెరుచుకోనున్న స్కూళ్లలో ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల 45 నిమిషాల వరకు ప్రత్యక్ష బోధన జరగనుంది. కాలేజీలను 2021. ఫిబ్
Akshay Kumar Volleyball : ఆర్మీడేను ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత, మార్షల్ ఆర్ట్ కళాకారుడు అక్షయ్ కుమార్ వినూత్నంగా జరుపుకున్నారు. 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం ఉదయం జవాన్లతో కలిసి వాలీబాల్ గేమ్ ఆడారు. జవాన్లు వేసుకున్న డ్రెస్ ను అక్షయ్ ధరించి వారితో కలిసి ఆడా
GHMC Election 2020 mayor Post : గ్రేటర్ ఎన్నికల టికెట్ల విషయంలో.. టీఆర్ఎస్లోని కొందరు బడా నాయకులు చాలా తెలివిగా వ్యవహరించారు. మేయర్ పీఠం మహిళకు రిజర్వ్ కావడంతో.. ఆ లీడర్లు తమ కుటుంబాల్లోని మహిళలకు సీట్లు ఇప్పించుకున్నారు. మరికొందరు నేతలు.. తమ్ముళ్లు, అల్లుళ్లత�
చైనా కమ్యునిస్ట్ పార్టీ సభ్యులకు అమెరికాలోకి నో ఎంట్రీ అంటోంది ట్రంప్ సర్కార్. కమ్యునిస్ట్ పార్టీ సభ్యులతో పాటు వారి కుటుంబాలకు కూడా అమెరికా ప్రవేశాన్ని నిషేధించాలన్న అంశం అమెరికా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఈ ప్రాజ�
ఢిల్లీలో క్వారంటైన్ లో ఉన్న తబ్లిగీ జమాత్ సభ్యులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. గత నెలలో ఢిల్లీలో ఆంక్షలు ఉన్న సమయంలోనే నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగి జమాత్ సమావేశాలు దేశవ్యాప్తంగా కలకం సృష్టించిన విషయం తెలిసిందే. తబ్లిగీ జమా�
ఉత్తరప్రదేశ్లోని తబ్లిగీ జమాత్ సభ్యులు కలకలం రేపారు. లక్నో కంటోన్మెంట్ ఏరియాలో తబ్లిగీ జమాత్ సభ్యులు 12మంది ఓ మసీదులో దాక్కున్నారు. మిలటరీ ఇంటెలిజెన్స్ సమాచారంతో అలర్ట్ అయిన యూపీ పోలీసులు.. అత్యంత చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నార�