met

    ఏడాది తర్వాత మోడీతో కేసీఆర్ భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే?

    December 12, 2020 / 08:45 PM IST

    CM KCR met Prime Minister Modi : ప్రధాని మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ ముగిసింది. ఏడాది తర్వాత ప్రధానితో భేటీ అయిన సీఎం కేసీఆర్‌.. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలపై ప్రధానితో చర్చించారు.. కోవిడ్‌, రాష్ట్ర పథకాలు, ప్రాజెక్టులకు కేంద్రం నిధులు సహా..అభివ

    ఇమ్రాన్ ఖాన్ ను కలిసిన పాక్ ఛారిటీ గ్రూప్ హెడ్ కి కరోనా పాజిటివ్

    April 21, 2020 / 12:25 PM IST

    పాకిస్తాన్ లోనే అతిపెద్ద ఛారిటీ గ్రూప్ లలో ఒకటైన ఈధీ ఫౌండేషన్ హెడ్ ఫైజల్ ఈధీకి కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే కరోనా వైరస్ రిలీఫ్ కింద 1కోటి రూపాయల చెక్ ఇచ్చేందుకు గత వారం ఫైజల్… ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ను కలిశారు. లాహోర్ నుంచి ఇస్లామాబాద్

    హీరో రాజశేఖర్ కారు బోల్తా

    November 13, 2019 / 03:26 AM IST

    టాలీవుడ్ సీనియర్ హీరో, యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ ప్రయాషిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలోకి రాజశేఖర్ కు స్వల్ప గాయాలయ్యాయి. హైద‌రాబాద్ కు విజ‌య‌వాడ‌ నుంచి వస్తున్న సమయంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రో�

    వరల్డ్ ఛాంపియన్ సింధుని సత్కరించిన సీఎం జగన్

    September 13, 2019 / 06:38 AM IST

    ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ విజేత.. తెలుగుతేజం పీవీ సింధు ఇవాళ(సెప్టెంబర్-13,2019)అమరావతిలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లి సీఎం జగన్ ని కలిశారు. సింధు,ఆమె కుటుంబసభ్యులను సీఎం సాదరంగా ఆహ్వానించారు. ఆగస్టు-25,

    ఈ ట్విస్ట్ ఏంటీ : చంద్రబాబుతో డీఎంకే కీలక నేత భేటీ

    May 14, 2019 / 09:54 AM IST

    ఏపీ సీఎం చంద్రబాబుతో తమిళనాడు డీఎంకే నేత మురుగన్ భేటీ అయ్యారు. మే 13న  తెలంగాణ సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత స్టాలిన్ తో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డీఎంకే పార్టీ కీలక నేత మురుగన్ చంద్రబాబుతో భేటీ కావటం ప్రధాన్యతను సంతరించుకుంది. 

    కేంద్ర ఎన్నికల సంఘానికి YCP కంప్లయింట్

    April 15, 2019 / 11:59 AM IST

    APలో ఎన్నికలు ముగిసినా ఇంకా హీట్ కొనసాగుతూనే ఉంది. కేంద్ర ఎన్నికల సంఘ కార్యలయానికి క్యూ కడుతున్నారు నేతలు. ఒకరిపై ఒకరు కంప్లయింట్స్ చేసుకుంటున్నారు. EVMలపై అనుమానాలున్నాయని..ఏప్రిల్ 14న చంద్రబాబు సీఈసీని కలిసిన విషయం తెలిసిందే. వైసీపీ పార్టీకి

    భద్రతాదళ అధికారులతో పంజాబ్ సీఎం సమావేశం

    February 27, 2019 / 03:40 PM IST

    దాడులు,ప్రతిదాడులతో భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతున్న సమయంలో ఆర్మీ అలర్ట్ అయింది. ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఆర్మీ,పారామిలటరీ,ప�

10TV Telugu News