-
Home » Metro train
Metro train
'గీతాంజలి' మెట్రో ట్రైన్ ఎక్కింది.. ఇది వేరే లెవల్ ప్రమోషన్స్..
గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాకు ప్రమోషన్స్ కూడా భారీగానే చేశారు.
శంషాబాద్కు మెట్రో.. వయా ఓల్డ్ సిటీ
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, ఫార్మాసిటీ రద్దు వంటి అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
మెట్రో రైలు విస్తరణ.. ఫార్మాసిటీ రద్దుపై క్లారిటీ ఇచ్చేసిన రేవంత్ రెడ్డి
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు.. అలాగే, నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు.. అక్కడి నుంచి..
తెలంగాణలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన... 2047 కేటీఆర్ హైదరాబాద్ విజన్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ర్యాపిడ్ రైలు ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు అయినా గంట సమయంలోనే చేరుకునేలా 2047 హైదరాబాద్ విజన్ ప్రణాళిక రూపొందించినట్లు అధికార బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల త�
CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు
మరోసారి తనను గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు వచ్చేలా చేస్తా.పటాన్ చెరు నుంచి హయత్ నగర్ వరకు మెట్రో రైలు.పటాన్ చెరుకు ఐటీ కంపెనీలు.
Viral Video : షాకింగ్.. భార్యను ఎత్తుకుని రైలు పట్టాలపైకి దూకేసిన భర్త.. ఆ తర్వాత ఏం జరిగిందంటే
Viral Video : రైలు వచ్చే సమయానికి భార్యను ఎత్తుకుని పట్టాలపైకి దూకేశాడు. ఇది గమనించిన సిబ్బంది..
Viral video: వీడి పిచ్చి తగలయ్య.. మెట్రోలో టవల్తో పోజులేంట్రా..! లేడీస్ ఏం చేశారంటే..?
ఓ యువకుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు విచిత్రంగా ప్రవర్తించారు. టవల్, బన్నీపై మెట్రో రైలు ఎక్కి హల్ చల్ చేశాడు. రద్దీగా ఉన్న మెట్రో రైలులోకి టవల్, బన్నీ మాత్రమే ధరించి ఎక్కడమేకాకుండా, మెట్రోలో అటూఇటూ తిరుగూ.. తన విచిత్రమైన చూపులతో మెట్రో �
Wild Boar In Metro: మెట్రో ట్రైన్ లో అడవిపంది..దర్జాగా సీట్లో పడుకుని ప్రయాణం
Wild Boar In Metro: హాంకాంగ్ లోని మెట్రో రైల్లో ఓ అడవిపంది హల్చల్ చేసింది. ఓ అడవి పంది సమీపంలోని అడవుల్లోంచి క్వారీ బే రైల్వే స్టేషన్ కు వచ్చింది. టికెట్ కౌంటర్ సందులోంచి ఫ్లాట్ ఫామ్ మీదకు వెళ్ళింది. అక్కడ రైలు ఆగి ఉండటంతో అందులోకి ఎక్కింది. దానిని చూసిన �
హైదరాబాద్ మెట్రోలో ‘దిల్’ ఖుష్ జర్నీ
మనసుల్ని కదిలించిన గుండె ప్రయాణం..
Heart Journey: నాగోల్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్టుకు మెట్రోలో అక్కడి నుంచి అంబులెన్స్లో అపోలో హాస్పిటల్ కు గుండె ప్రయాణం జరిగింది. బ్రెయిన్ డెడ్ అయిన నర్సిరెడ్డి అనే వ్యక్తి అవయవాలను దానం చేయడంతో ఈ బృహత్కార్యానికి శ్రీకారం చుట్టారు. ఎల్బీనగర్ క