Home » Metro train
Metro Train in Vizag : విశాఖలో మెట్రో రైలు నిర్మాణంపై రాష్ట్ర ఉన్నతాధికారులతో మంత్రి బొత్స సమీక్షించారు. విశాఖలో సుమారు 75 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణాన్ని చేపట్టనున్నట్టు చెప్పారు. నాలుగు కారిడార్లలో నిర్మాణంతో పాటు డీపీఆర్ సిద్ధం చేస్తామన్నార�
హైదరాబాద్ మహా నగరంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు తిరిగి ప్రారంభం కానున్నాయి. 21వ తేదీనుంచి పెళ్ళిళ్లు… అంత్యక్రియలను 100 మందితో నిర్వహించుకోవచ్చు. 30వ తేదీ వరకు కంటైన్మెంట్ జోన్లు కొనసాగుతాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ల
కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడంతో ప్రయోగాత్మక పద్ధతిన ఢిల్లీలో మెట్రో రైలు సేవలను పునరుద్ధరించే అవకాశం ఉందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. మెట్రో రైళ్ల రాకపోకల పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని
జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును సీఎం కేసీఆర్ ప్రారంభించారు. జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో మార్గంలో మొత్తం 9 స్టేషన్లను కలుపుతూ వెళ్తోంది.
న్యూయర్ మెట్రో గుడ్ న్యూస్ : ఒంటిగంట వరకూ ట్రైన్..మందుబాబులు కూడా ఎక్కొచ్చు హ్యాపీ న్యూ ఇయర్ కు ఇంకా కొన్ని గంటలే ఉంది. ఈ సందర్బంగా హైదరాబాద్ నగర వాసులకు మెట్రో ట్రైన్ గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 31 రాత్రి మెట్రో ట్రైన్ సర్వీసులు ఒంటి గంట �
హైదరాబాద్ లో మెట్రో రైలు సేవలు ప్రారంభమైన నాటి నుంచి క్రమేపీ ప్రయాణికుల సంఖ్య పెరుగతూ వస్తోంది. అందుకు తగ్గట్టుగానే మెట్రో రైలుకూడా తన సేవలను విస్తరిస్తోంది. ప్రస్తుతం నాగోలు-రాయదుర్గం, ఎల్బీనగర్ -మియాపూర్ మార్గాల్లో సేవలందిస్తున్న మ�
హైదరాబాద్..ఈ మహానగరంలో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఎన్ని ఫ్లై ఓవర్లు నిర్మించినా..వాహనాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది. వాహనాల సాఫీ జర్నీ కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకొంటోంది. ప్యారడైజ్ నుంచి కండ్లకోయ జాతీయ ర�
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశలో మరో ముందడుగు వేసింది. హైటెక్ సిటీ నుంచి మైండ్ స్పేస్ జంక్షన్ వరకు మెట్రో రైలు సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నవంబర్ 29 నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ దీన్
హైదరాబాద్ మెట్రో ట్రైన్ మరోసారి నిలిచిపోయింది. అమీర్ పేట్ స్టేషన్ లో పెద్ద శబ్దంతో మెట్రో రైలు ఆగింది. ఏం జరిగిందో తెలియక ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రంగంలోకి దిగిన సిబ్బంది పట్టాల మీదుగా ప్రయాణికులను స్టేషన్ లోకి పంపారు. రైలు �
అక్టోబర్ 19. తెలంగాణ రాష్ట్ర బంద్. ఆర్టీసీ కార్మికులు ఈ బంద్కు పిలుపునిచ్చారు. వీరి బంద్కు వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, ఇతరులు మద్దతు పలికారు. అదే రోజే క్యాబ్ డ్రైవర్లు సమ్మెలోకి వెళుతుండడంతో ప్రజలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పుండుమీద కారం �