Home » Metro train
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు తిరక్కపోవడంతో మెట్రో రైలు సర్వీసులకు డిమాండ్ పెరిగింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు లక్ష మంది మెట్రోలో ప్రయాణం చేశారని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేటు బస్సులను తిప్పుతామని అని ప్రభుత్వం చెప్పినా..అవి సరిపోయినవన్నీ లేకపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్
రైలు సర్వీస్, ఎంఎంటీస్ ట్రైన్ల కిందపడి చేసుకుంటున్న ఆత్మహత్యలు చూస్తూనే ఉన్నాం. ట్రాఫిక్ను అధిగమించాలనే ఆలోచనతో వచ్చిన మెట్రో ట్రైన్లు కూడా ఆత్మహత్యలు చేసుకునేందుకు వేదికలుగా మారాయి. కొద్ది రోజులుగా ఓ వ్యక్తి మెట్రో రైలు కిందపడి ఆత్మహ�
మెట్రో రైళ్లలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ఎల్బీ నగర్ -మియాపూర్ రూట్ లో మెట్రో రైలు నిలిచింది. సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. దీంతో మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. మెట్రో స్టేషన్లలో ప్రయాణి�
హైదరాబాద్ : నగరంలో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాక ప్రయాణీలకు ట్రాఫిక్ కష్టాలు కొంతవరకూ తగ్గాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో మెట్రో సేవలు కొనసాగుతున్న క్రమంలో మరో మార్గంలో మెట్రో అందుబాటులోకి రానుంది. అదే జూబ్లీ బస్ స్టేషన్-ఎంజీబీఎస్ మెట్రో �
ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్ సిటీ నుంచి అమీర్పేట్ మెట్రో రైలు రేపు(20 మార్చి 2019) ప్రారంభం కానుంది. ఉదయం తొమ్మిది గంటలకు ఈఎస్ఎల్ నరసింహన్ జెండా ఊపి లాంఛనంగా మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ కార�
దేశవ్యాప్తంగా ఎక్కడికి ప్రయాణించాలన్నా ట్రాన్స్ పొర్టేషన్ ఉండాల్సిందే. క్షణాల్లో గమ్యాన్ని చేరుకోవాలంటే ట్రాన్స్ పొర్టేషన్ సౌకర్యం తప్పనిసరి.
ప్రయాణికులతో మెట్రో స్టేషన్ కిటకిటలాడుతోంది. ప్లాట్ ఫాంపై ప్రయాణికులంతా మెట్రో రైలు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ప్లాట్ ఫాంపైకి మెట్రోరైలు వచ్చింది. ప్రయాణికులు ఎక్కేశారు. ట్రైన్ బయల్దేరింది.