Home » MGNREGA
మోదీ సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా.. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది కాంగ్రెస్ పార్టీ. ఏపీ సెంట్రిక్గా ప్రారంభమైన పథకంపై.. అదే చోట కేంద్రం తీరుకు నిరసనగా..అతిపెద్ద ప్రొటెస్ట్కు ప్లాన్ చేస్తోంది.
"రాజ్యాంగంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య రక్షణకు కట్టుబడుతున్నాం. ప్రతి గ్రామంలో మా గళం వినిపిస్తాం" అని ఖర్గే అన్నారు.
ఉపాధి కల్పనలో తేడా వస్తే కూలీల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పుడు తెచ్చిన కొత్త చట్టం వీ బీ జీ రామ్ జీ.. 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకు పెంచుతోంది.
ఈ చట్టం గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధిని కల్పిస్తుందని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలన్న మహాత్మా గాంధీ కలను సాకారం చేస్తుందని కేంద్ర సర్కారు చెప్పింది.
గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో గాంధీజీ పేరు ఉండడమే సమస్యనా? అని కేంద్ర సర్కారుని కాంగ్రెస్ ప్రశ్నించింది.
బిల్లు ఆమోదం కోసం బీజేపీ ఎంపీలకు ఇప్పటికే విప్ జారీ చేసి, పార్లమెంట్కు హాజరును తప్పనిసరి చేసింది ఎన్డీఏ.
ఈ పథకంలో పని చేస్తున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తగ్గిందని పేర్కొన్నారు. 2020-21లో 447 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం కింద పని కోసం అప్లై చేసుకోగా.. 2021-22లో 402 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది మే నెల నుంచి డిమాండ్ స్థిరంగా తగ్గుతోం�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. విడుదలకు ముందు నిధులు ఎప్పు డు విడుదల చేస్తారా?..