Home » MGNREGA
ఈ పథకంలో పని చేస్తున్న వారి సంఖ్య గతేడాదితో పోలిస్తే ఇప్పుడు తగ్గిందని పేర్కొన్నారు. 2020-21లో 447 మిలియన్ల మంది ప్రజలు ఈ పథకం కింద పని కోసం అప్లై చేసుకోగా.. 2021-22లో 402 మిలియన్లకు ఆ సంఖ్య తగ్గిందని తెలిపారు. ఈ ఏడాది మే నెల నుంచి డిమాండ్ స్థిరంగా తగ్గుతోం�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతోపాటు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాని మోదీకి లేఖ రాశారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు విడుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. విడుదలకు ముందు నిధులు ఎప్పు డు విడుదల చేస్తారా?..
ఐఫోన్ 13 ప్రీ ఆఫర్.. అందరికి కాదండోయ్.. కేవలం ప్రజాప్రతినిధులకేనట.. రాజస్థాన్ ప్రభుత్వం అసెంబ్లీలోని 200 మంది ఎమ్మెల్యేలందరికి సర్ ప్రైజ్ గిప్ట్గా ఐఫోన్ 13 ఫోన్ ఆఫర్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీలో గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధుల విడుదలకు పట్టిన గ్రహణం ఇప్పుడే విడిపోయే పరిస్థితి కనబడటం లేదు. అప్పులు తెచ్చి సమస్య పరిష్కారం చేయాలని ఏపీ ప్రభుత్వం యోచిస్తోంది. ఉపాధిహామీ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుండ�
ఏపీలో ఉపాధి హామీ పనుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో అనేక జిల్లాల్లో వలసలు నిలిచిపోయాయి. లక్ష్యాన్ని మించిన ఉపాధి హామీ పనులను చేపట్టి.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రి