Home » middle class
కేంద్ర ప్రభుత్వం మధ్య తరగతి ప్రజలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జీఎస్టీ విధానంలో 12శాతం శ్లాబును పూర్తిగా తొలగించే అంశాన్ని ..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా మధ్య తరగతి వర్గాలు ఫుల్ ఖుషీ అవుతున్నాయి.
ఆదాయ పన్నుపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
మధ్యతరగతి వారికి భారీ పన్ను ఉపశమనం: రూ. 12 లక్షల వరకు ఆదాయంపై పన్ను లేదు
ప్రస్తుతం కేంద్రం రెండు రకాల పన్నులను వసూళ్లు చేస్తుంది. ఒకటి ఓల్డ్ ట్యాక్స్ విధానం.. మరొకటి న్యూ ట్యాక్స్ విధానం. పాత పన్ను విధానంలో పలు మినహాయింపులు
10TV Conclave: పిల్లల విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి?
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
మోదీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలపై తాజాగా ఎలాంటి పన్నులు విధించలేదని నిర్మలా గుర్తు చేశారు. అలాగే, 5 లక్షల రూపాయల వరకు ఆదాయానికి ఆదాయపు పన్ను మినహాయింపు ఉందని ఆమె ప్రకటించారు. 27 నగరాల్లో మెట్రో రైలు నెట్వర్క్ను అభివృద్ధి చేయడం, జీవన సౌలభ్యాన
మోదీ ప్రభుత్వం బడ్జెట్లో ఏస్థాయి ప్రజలకు కూడా మంచి చెయ్యలేదని అభిప్రాయపడ్డారు రాహుల్ గాంధీ.
దేశంలో ఇంధన ధరలు భగ్గుమంటున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు చుక్కలను తాకుతున్నాయి. విపరీతంగా పెరిగిన పెట్రో ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. వాహనదారులు తమ వాహనాలు బయటకు తియ్యాలంటేనే