Home » Middle East
భూమి మీద 1991 నుంచి 2114 మధ్యకాలంలో కనిపించే సుదీర్ఘమైన సూర్యగ్రహణంగా నిలుస్తుంది.
ధరల పెరుగుదల అంచనాలపై నిపుణులు ఏమంటున్నారు?
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఇరాన్ సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలు, అణుశుద్ది కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతుంది.
యుద్ధం ఎవరైనా చేస్తారు. ఆపే వాడే అసలైన హీరో. ట్రంప్ అలాంటి హీరో అవుతాడా అని ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది.
ఇక్కడ రాజుకున్న నిప్పు ఎక్కడివరకు విస్తరిస్తుందో అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
రష్యా నుంచి చమురు దిగుమతులు పెరుగుతన్నప్పటికీ.. చమురు, గ్యాస్ దిగుమతుల కోసం భారతదేశం కూడా మధ్యప్రాచ్యంపై ఆధారపడుతుంది.
ఇజ్రాయెల్ కు అమెరికా ప్రధాన మిత్ర దేశం అనే విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామాగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది.
గాజా యుద్ధం నేపథ్యంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మిడిల్ ఈస్ట్ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలను విక్రయించవచ్చని దక్షిణ కొరియా గూడచారి సంస్థ తెలిపింది....
సూడాన్ లోని నోబుల్స్ గ్రూప్ అనే పెద్ద సెరామిక్ టైల్స్ కంపెనీ లో ఉద్యోగానికి భారతదేశం లోని పలు రాష్ట్రాల నుంచి కొంతమంది వెళ్లారు. సూడాన్ ఎప్పుడైతే రిపబ్లిక్ గా అవతరించిందో అప్పటి ను
2021లో ప్రపంచవ్యాప్తంగా 488 మంది జర్నలిస్టులను అరెస్టు చేయబడగా,46 మంది జర్నలిస్టులు హత్యకు గురయ్యారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్(RSF) అనే ఎన్జీవో సంస్థ వెల్లడించింది.