-
Home » milestone
milestone
సౌతాఫ్రికాతో మూడో వన్డే.. రోహిత్ శర్మ అరుదైన మైలురాయి.. సచిన్, కోహ్లి, ద్రవిడ్ సరసన..
December 6, 2025 / 07:47 PM ISTఆ తర్వాత విరాట్ కోహ్లి 27వేల 910 పరుగులు చేశాడు. ద్రవిడ్ 24వేల 064 పరుగులు చేశాడు. వీరు తొలి మూడు స్థానాల్లో ఉన్నారు.
Vaccination: 200 కోట్లకు చేరువలో కోవిడ్ వ్యాక్సినేషన్
July 17, 2022 / 10:50 AM ISTశనివారం నాటికి 199.71 కోట్ల వ్యాక్సినేషన్ పూర్తైంది. ఒకట్రెండు రోజుల్లో 200 కోట్ల మైలురాయి పూర్తవుతుంది. 12-14 ఏళ్ల వయసు కలిగిన వారిలో ఇప్పటివరకు 3.79 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తైంది. ప్రపంచంలోనే అతిపెద్ద…
COVID-19 deaths: బ్రెజిల్లో 5లక్షల మందికి పైగా చనిపోయారు.. కానీ లాక్డౌన్ పెట్టట్లేదు.. కారణం ఏంటీ?
June 20, 2021 / 01:28 PM ISTBrazil COVID-19 : వ్యాక్సిన్లు వేయడంలో ఆలస్యం కావడం.. సామాజిక దూరానికి సంబంధించిన చర్యలకు ప్రభుత్వం నిరాకరించడంతో బ్రెజిల్లో మరణాలు విపరీతంగా నమోదవుతున్నాయి. ప్రపంచంలో ఐదు లక్షల మార్క్ను దాటిన రెండవ దేశంగా బ్రెజిల్…
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జి దాదాపు సిద్దం
February 25, 2021 / 03:19 PM ISTIndian Railways ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణం జమ్ముకశ్మీర్లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రియాసీ జిల్లాలో చీనాబ్ నదిపై ఈ రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. మూడేళ్ల కిందట దీని నిర్మాణం…
అశ్విన్ మరో రికార్డు.. టీమిండియా మొత్తం సంతోషాల వెల్లువ
February 15, 2021 / 05:49 PM ISTRavichandran Ashwin: చెన్నై వేదికగా జరుగుతున్న ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత నమోదు చేశాడు. బౌలింగ్ లో అద్భుతాలు సృష్టిస్తున్న అశ్విన్.. బ్యాటింగ్ లోనూ మెరుపులు…
మోడీ రికార్డు..పాలకుడిగా 20 ఏళ్లు
October 7, 2020 / 10:29 AM ISTModi enters 20th year in public office : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్న ఈ నేత..ప్రభుత్వాధినేతగా, పాలకుడిగా 20 ఏళ్లు…
కరోనా కథ సమాప్తం…వెలిగిపోతున్న వూహాన్
March 20, 2020 / 09:30 AM ISTకరోనా వైరస్ దెబ్బకు ప్రపంచదేశాలన్నీ వణికిపోతున్నాయి. 161దేశాలకు పాకిన ఈ వైరస్ ఇప్పటివరకు 9వేలమందిని బలితీసుకొంది. 2లక్షల 25వేల మందికిపైగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతుండగా,అందులో దాదాపు 10వేలమంది పరిస్థితి సీరియస్ గా ఉంది.…
చైనా సాధించింది.. లోకల్లో కరోనా కేసుల్లేవ్
March 20, 2020 / 04:16 AM ISTచైనా గురువారం సంచలనమైన సంతోషకరమైన ప్రకటన చేసింది. కరోనా వైరస్ సంక్షోభం మొదలైన తర్వాత తొలిసారి లోకల్లో కేసులు నమోదవడం లేదని తెలిపింది. మూడు నెలలుగా చైనాను పట్టి పీడిస్తున్న కరోనా.. లోకల్లో ఎవరికీ…
గూగుల్ మ్యాప్స్లో ట్రెండింగ్ : ఇండియాలో 57వేల పబ్లిక్ టాయిలెట్లు
October 2, 2019 / 11:30 AM ISTప్రధాన నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ్ భారత్ మిషన్ మైలురాయిని చేరుకుంది. దేశవ్యాప్తంగా 2వేల 3వందల నగరాల్లో పబ్లిక్ టాయిలెట్లు వెలిశాయి. జాతిపిత, మహాత్మాగాంధీ (అక్టోబర్ 2) గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ మేరకు…