Home » Minister Amit Shah
సీఏఏ ప్రకారం.. 31 డిసెంబర్ 2014 నాటికి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్ నుంచి వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన్, క్రిస్టియన్, పార్సీ అనే ఆరు మతాల శరణార్థులకు భారత పౌరసత్వం లభిస్తుంది.
మహిళా రిజర్వేషన్లు 2029 తరువాత అమల్లోకి వస్తాయని అమిత్ షా చెప్పారు. బిల్లు అమల్లో సాంకేతిక సమస్యలు రాకుండా చూసేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకోవటం జరుగుతుందని తెలిపారు.
రెజ్లర్ల ఆందోళన రోజురోజుకు ఉదృతమవుతున్న నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన నివాసంలో రెజ్లర్లతో భేటీ అయ్యారు. శనివారం రాత్రి 11 గంటల సమయంలో సుమారు రెండు గంటల పాటు ఈ భేటీ జరిగినట్లు తెలిసింది.
మంచిగా ఉండండీ అంటూ అల్లర్లరు పాల్పడేవారు ఉంటారా? అందుకే బీహర్ లో మేం అధికారంలోకి వస్తే అల్లర్లకు పాల్పడేవారిని తల్లక్రిందులుగా వేలాడదీస్తాం అంటూ కేంద్ర హోమ్ మంత్రి..బీజేపీ అగ్రనేత అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల్లో సంగ్మా పార్టీ ఎన్పీపీ అత్యధిక స్థానాలు సాధించింది. 59 అసెంబ్లీ స్థానాలకుగాను ఎన్పీపీ 26 స్థానాల్లో గెలిచి, అత్యధిక సీట్లు సాధించిన పార్టీగా నిలిచింది. అయితే, అధికారంలోకి రావాలంటే మరో నాలుగు స్థానాలు (30 సీట్లు) అవసరం. దీంతో బీజేపీ మద్�
ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు అందించిన అమిత్ షా.. ఈ వ్యాన్లు కేసులను త్వరగా చేధించడంలో, సాక్ష్యాలను సేకరించడంలో సహాయపడుతాయని తెలిపారు.
అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదని.. దాచి పెట్టాల్సింది అంతకంటే లేదు అంటూ స్పష్టంచేశారు. అదానీ గ్ర�
కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. శ్వాస తీసుకోవటంతో ఇబ్బందులు రావటంతో షా మరోసారి హాస్పిటల్ జాయిన్ కావాల్సి వచ్చింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో షాను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇటీవల కరోనా నుంచ�
సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవం. హిందీ దివాస్ 2019 సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన ట్వీట్ లో దేశమంతా ఒకే భాష ఉండాలన్న ఉద్దేశాన్ని తెలిపారు. దేశమంతా ఒకే భాష ఉండాలనీ..అది హిందీ భాష అయి ఉండాలన్నారు. దేశాన్ని ఏకం చేసే సామర్ధ్యం ఉన్న భాష హ