-
Home » Minister Avanthi Srinivas
Minister Avanthi Srinivas
Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన మంత్రి అవంతి
రోజు రోజుకు స్టీల్ ప్లాంట్ ఉద్యమం బలపడుతుందని..రాష్ట్ర బీజేపీ నేతలు, పవన్ కళ్యాణ్ ఇక్కడి స్థితిగతులను కేంద్రంలోని బీజేపీ పెద్దలకు తెలియజేయాలని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు
Avanthi Srinivas : 26జిల్లాలు ఎలా వచ్చాయో, 3రాజధానులు అలాగే వస్తాయి-మంత్రి అవంతి
26 జిల్లాలు ఏ విధంగా వచ్చాయో.. అదే విధంగా మూడు రాజధానులు వస్తాయి. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అవ్వడం ఖాయం. కొత్త జిల్లాలకు టీడీపీ అనుకులమో, వ్యతిరేకమో చెప్పాలి..
Mohan Babu : రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశావ్..? : మోహన్ బాబు
రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి అల్లూరి సీతారామరాజు కోసం ఏమిచేశావంటూ ప్రముఖ నటుడు మోహన్ బాబు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ రావును ప్రశ్నించారు
Papikondalu : బోట్ల షికారు అంతా శుభం జరగాలి – మంత్రి అవంతి శ్రీనివాస్
కార్తీక మాసంలో ప్రారంభమైన బోట్ల షికారు అంతా శుభం జరగాలని కోరుకుంటున్నట్లు, ప్రస్తుతం 11 బోట్లకు ఫర్మిషన్ ఇవ్వడం జరిగిందన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్.
Audio Tape Issue : అది ఫేక్ ఆడియో, కొందరు కుట్ర చేశారు – మంత్రి అవంతి
ఆడియో టేపుల వ్యవహారంపై మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందించారు. తన రాజకీయ ఎదుగుదలను తట్టుకోని కొందరు కుట్ర చేశారని ఆయన ఆరోపించారు.
సీఎం జగన్ను తిట్టినంత మాత్రాన లోకేష్ హీరో కాలేరు
సీఎం జగన్ను తిట్టినంత మాత్రాన లోకేష్ హీరో కాలేరు
Vijayasai Reddy : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, వైసీపీ ఎంపీ కీలక నిర్ణయం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకం అని ఆయన స్పష్టం చేశారు. అంతేకాదు ఈ పార్లమెంటు సమావేశాల్లో
AP : పాపికొండలు చూసొద్దామా, బోట్ టూర్ రెడీ
ప్రకృతి అందాలు, గోదావరి అలల మధ్య పర్యాటకులను అద్భుతమైన అనుభూతిని పంచేందుకు.. ఏపీ టూరిజం సిద్ధమైంది. 21 నెలల గ్యాప్ తర్వాత.. మళ్లీ పాపికొండల విహారయాత్ర మొదలుకాబోతోంది. జీపీఎస్, లైఫ్ జాకెట్స్, ఫస్ట్ ఎయిడ్ కిట్స్తో పాటు అన్ని రకాల భద్రతా చర్యలతో..
విశాఖ వైసీపీలో గురుశిష్యుల సైలెంట్ వార్, టీడీపీపై వేర్వేరుగా విరుచుకుపడటం వెనుక మాస్టర్ ప్లాన్
avanthi srinivas gudivada amarnath silent war: అవంతి శ్రీనివాసరావు, గుడివాడ అమర్నాథ్… ప్రస్తుతం వైసీపీలో ఒకరు మంత్రిగా మరొకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అవంతి శ్రీనివాస్ నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కాలేజీలో అమర్నాథ్ చదువుకున్నారు. రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అమర
బాబుకు అవంతి ఛాలెంజ్: విశాఖ నలుగురు ఎమ్మేల్యలను రాజీనామా చేయించండి.. ఒక్కరు తిరిగి గెల్చినా…మంత్రిగా రాజీనామా చేస్తా
వైసీపీకి న్యాయ వ్యవస్థ మీద గౌరవముంది. అలాంటి అవసరం తప్పక ఉంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తాం.పూర్తిగా రాజ్యాంగ వ్యవస్థకు లోబడే చేస్తున్నామని మంత్రి అవంతి అన్నారు. శనివారం మీడియా ముందు మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తీరుపై మంత్రి అవంతి సీ