Home » # Minister Nirmala Sitharaman
కలెక్టర్తో నిర్మలా సీతారామన్ ప్రవర్తన తనను భయపెట్టిందని కేటీఆర్ చెప్పారు. కష్టపడి పనిచేసే ఐఏఎస్ అధికారులను రాజకీయ వీధి నాటకంలో భాగంగా నేతలు నిరుత్సాహపరుస్తారని ఆయన విమర్శించారు. అయినప్పటికీ, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హుందాగా వ్యవహరించి
శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంకర్ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.
జూన్ 30 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రావడంతో బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం రాత్రి మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,440 పెరిగి, రూ.51,957గా ఉంది. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ.53,690గా ఉంది.
ఈ ఎన్నికల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, కాంగ్రెస్ నేతలు రణ్దీప్ సుర్జేవాలా, జైరాం రమేశ్, శివసేన నేత సంజయ్ రౌత్ కూడా పోటీ చేస్తున్నారు.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల జాబితాను ఫోర్బ్స్ వెల్లడించింది. ఈ బాబితాలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారతీయ వ్యాపారవేత్తలు కిరణ్ మంజుదార్ షా, రోషిణి నాడార్
శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45 సమావేశం లక్నో వేదికగా జరిగింది.
Budget-2021: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021 బడ్జెట్ పురస్కరించుకుని యాప్ రిలీజ్ చేశారు. బడ్జెట్ ప్రిపరేషన్ కు ముందు జరిపే హల్వా సెలబ్రేషన్ లో పాల్గొన్నారు. ఈ సెలబ్రేషన్ ను 2021-22 బడ్జెట్ చివరి దశలో జరుపుతారు. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం కేంద్ర �
భారత నెట్ కు 2020-21 బడ్జెట్ లో రూ.6వేల కోట్లు కేటాయించామని మంత్రి నిర్మలాసీతారామన్ ప్రకటించారు. దీంట్లో భాగంగా భారత్ లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్ అందిస్తామని మంత్రి లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఈ సందర్భంగా ఇంటర్నెట్ గురించి మాట్లాడు�
పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ తనదైన శైలి 2020-21 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నిర్మలమ్మ నోటి వెంట కశ్మీరీ పద్యం జాలువారింది. మన దేశం దాల్ సరస్సులోని విరబూసిన కమలం లాంటిదని నిర్మలా చెప్పడంతో సభలోని సభ్యులు కరతాళ ధ్వనుల