-
Home » minister peddireddy ramachandra reddy
minister peddireddy ramachandra reddy
వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
కుటుంబాలను చీల్చి రాజకీయం చేసే నైజం సోనియా గాంధీ, చంద్రబాబుది అని మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
Minister Peddireddy : చంద్రబాబు రెచ్చగొట్టి టీడీపీ కార్యకర్తలను పోలీసులపై దాడికి పాల్పడేలా చేశారు : మంత్రి పెద్దిరెడ్డి
చంద్రబాబు రాజకీయంగా దివాలా తీశారని అన్నారు. అంతులేని ఆవేదన, ఆలోచనతో బాధ పడుతున్నారని తెలిపారు.
Peddireddy Ramachandra Reddy : జగన్ తాగు, సాగు నీరు ప్రాజెక్టులు నిర్మిస్తుంటే… కోర్టుకు వెళ్లి అడ్డుకుంటున్న చంద్రబాబు : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
గతంలో ఏ పథకాలు కావాలన్నా జన్మభూమి కమిటీలు చెప్పాల్సిందేనని, వారికి కావాల్సిన వారికి మాత్రమే పథకాలు అందేవని అన్నారు. పేదరికం మాత్రమే కొలమానంగా తీసుకుని పథకాలు అందిస్తున్నారని పేర్కొన్నారు.
YS Jagan : జగనన్న తోడు, వడ్డీ లేకుండానే రూ.10 వేలు.. నేడు రుణాల పంపిణీ
జగనన్న తోడు పథకం కింద చిరు వ్యాపారులకు వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్వహించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సోమవారం లబ్దిదారుల ఖాతాల్లో సీఎం జగన్ రుణాలను జమ చే
Minister Peddireddy : ఏపీకి మూడు రాజధానులే, అందులో మార్పు లేదు.. త్వరలో అసెంబ్లీలో బిల్లు
ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామని, త్వరలోనే మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో పెడతామని చెప్పారు. ఏపీకి మూడు రాజధానులు అన్నదే తమ నిర్ణయం అని, అందులో..
Puneeth Rajkumar Family : పునీత్ రాజ్కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన పెద్దిరెడ్డి
కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులను ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.
PeddiReddy : మొక్కలు చనిపోతే సర్పంచ్లపై వేటు, మంత్రి వార్నింగ్
సర్పంచ్ లు, అధికారులకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. మొక్కల సంరక్షణ బాధ్యత మీదే అని తేల్చి చెప్పారు. ఒకవేళ మొక్కలు చనిపోతే వేటు పడుతుందని హెచ్చరించారు.
జగన్పై ప్రజలకు అమాంతం నమ్మకం పెరిగింది, నిదర్శనం ఇదే
minister peddireddy comments on cm jagan: సీఎం జగన్ పై ప్రజలకు నమ్మకం బాగా పెరిగిందని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. జగన్ చేసిన అభివృద్ధిని చూసి గ్రామీణ ఓటర్లు వైసీపీకి ఓటు వేశారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం వల్ల జగన్ పై ప్�
మంత్రి పెద్దిరెడ్డిని హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు… హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్
The AP government filed House Motion Petition in the High Court : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈనెల 21 వరకు హౌస్ అరెస్ట్ చేయాలన్న ఎస్ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను ఏపీ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది. ఎస్ఈసీ ఆదేశాలపై హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు విచారణ
ఇసుక పాలసీ, మైనింగ్ అధికారులకు ఏపీ ప్రభుత్వం కీలక బాధ్యతలు
జగన్ సీఎం అయ్యాక కొత్త ఇసుక పాలసీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇసుక మైనింగ్, రవాణా, విక్రయాల్లో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సీఎం జగన్ కొత్త పాలసీ రూపొందించారు. తాజాగా నూతన ఇసుక పాలసీని మరింత పటిష్టంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయ�