-
Home » minister post
minister post
సోషల్ మీడియాలో ట్రెండింగ్లో వేమిరెడ్డి దంపతులు.. వాళ్లిద్దరిలో ప్రమోషన్ దక్కేదెవరికి?
నెల్లూరులో వైసీపీని తిరిగి కోలుకోకుండా చేసేందుకు..వేమిరెడ్డికి ప్రమోషన్ ఇస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తుందట టీడీపీ హైకమాండ్.
6 నెలల ముచ్చటేనా? అజారుద్దీన్ను కలవరపెడుతున్న హరికృష్ణ ఎపిసోడ్..!
గతంలో నందమూరి హరికృష్ణ కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి సిచ్యువేషనే ఎదుర్కొన్నారు. ఇప్పుడు అజారుద్దీన్కు కూడా అలాంటి పరిస్థితి ఏర్పడిందంటున్నారు.
చంద్రబాబుతో సోమువీర్రాజు భేటీ.. టీడీపీ, బాబు పేరు ఎత్తితే ఫైరయ్యే లీడర్లో ఎందుకింత మార్పు?
బీజేపీ సీనియర్ లీడర్గా టీడీపీపై బాణాలు ఎక్కుపెట్టే వారు. ఆయన వైసీపీకి కొంత అనుకూలుడన్న చర్చ అప్పట్లో బాగా వినిపించింది. (Somu Veerraju)
నాకు మంత్రి పదవి రాకుండా కుట్ర.. రాజగోపాల్ రెడ్డి సంచలనం..
25 సంవత్సరాలుగా గతంలో ఆయన మంత్రిగా పని చేయలేదా? భువనగిరి పార్లమెంట్ కు నన్నెందుకు ఇంఛార్జిగా చేశారు?
తెలంగాణ మంత్రివర్గ రేసులో మరో రెడ్డి నేత పేరు..!
మంత్రివర్గ రేసులో ఇప్పటికే ఇద్దరు రెడ్డి సామాజిక వర్గ నేతలు (రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి) ఉన్నారు.
Karnataka Congress : కర్ణాటకలో మంత్రి పదవుల పంచాయతీ .. ఎమ్మెల్యే రుద్రప్పకు మంత్రి పదవి కోసం డిమండ్
మంత్రి పదవుల పందారాల్లో గ్రూపు రాజకీయాలు శాంతింపజేసి మంత్రాంగం చేసిన పదవులను కట్టబెట్టటం కాంగ్రెస్ లో ఆనవాయితీగా జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. అఖండ విజయం సాధించినా మంత్రి పదవుల కోసం లాబీయింగులు, డిమాండ్లు కొనసాగుతున్నాయి.
కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
కేంద్రమంత్రి పదవికి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజీనామా
Kapu Ramachandra Reddy : మంత్రి పదవి వస్తుందనుకున్నా..రాలేదు..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..
మంత్రి పదవి వస్తుందనుకున్నా..అయినా ఊపిరి ఉన్నంత వరకూ జగన్ వెంటే ఉంటా..నని తెలిపారు అనంతపురం జిల్లా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి.
Kodali Nani: రాజీనామా తర్వాత కొడాలి నాని రియాక్షన్
ఏపీ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ సీఎం జగన్ చెప్తే ఏ పని చేయడానికైనా ఉన్నానని కొడాలి నాని అన్నారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు
Etela Rajender: మంత్రి ఈటలపై వేటు.. సీఎం చేతుల్లోకి వైద్య ఆరోగ్యశాఖ
Minister Etela Suspended: ఆరోపణలపై స్పందించిన కేసీఆర్ వెంటనే విచారణకు ఆదేశించగా.. సీఎం ఆదేశాలతో విచారణ ప్రారంభమైంది. అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు చేరుకుని ధర్యాప్తు చెయ్యగా.. రైతుల నుండి రెవెన్యూ అధికారులు ఫిర్యాదులు తీసుకు�