Home » Minister Sabita Indrareddy
తెలంగాణలో గత నెల నిర్వహించిన ఎంసెట్, ఈసెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం ఉదయం హైదరాబాద్లో ఫలితాల్ని విడుదల చేశారు.
బాలురలో 87.61 శాతం మంది విద్యార్థులు పాస్ కాగా, బాలికల్లో 92.45 శాతం మంది పాసయ్యారు. బాలురుకంటే బాలికలు 4.84 శాతం ఎక్కువగా ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాదికి సంబంధించి మే 28 నుంచి జూన్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను బీజేపీ నేతలు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నవోదయ, గిరిజన యూనివర్సిటీ వంటివి రాష్ట్రానికి తీసుకొచ్చి మాట్లాడితే బాగుంటుందన్నారు.
ప్రభుత్వ, ప్రయివేటు స్కూల్స్ పిల్లలందరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ మీడియం బోధన ఉంటుందని వెల్లడించారు. 1 నుంచి 8వ తరగతి వరకు ఈ ఏడాది నుంచి ఇంగ్లీష్ బోధన ఉంటుందని పేర్కొన్నారు.
కోఠి ఉమెన్స్ కాలేజీని తెలంగాణలో తొలి ఉమెన్ యూనివర్సిటీగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ మహిళా వర్సిటీ ఏర్పాటుపై ఉన్నత విద్యామండలి అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అయ్యారు.
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన కాన్వాయ్లోని పోలీస్ వాహనంలో ఆస్పత్రికి తరలించారు.
తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు జేఎన్ టీయూలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. 30 నుంచి వెబ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది.
సెప్టెంబర్ 1 నుంచి ఆన్ లైన్ క్లాసులు ఉండవనీ..విద్యార్ధులంతా స్కూళ్లకు రావాల్సిందేనని విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టంచేశారు.
Inter 2nd Year Results :తెలంగాణ ఇంటర్మీడియేట్ సెకండియర్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రేపు విడుదల చేయనున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈమేరకు ఫలితాల వెల్లడికి �
పాఠశాలల్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర ప్రభుత్వం బడులు మూసివేసేందుకే మొగ్గు చూపింది. రాష్ట్రంలో రేపటి నుంచి విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించింది.