Home » Minister Uttam Kumar Reddy
దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారు.
టన్నెల్ లోపల 200 మీటర్ల వరకు బురద పేరుకుపోయిందని, రెస్క్యూ ఆపరేషన్ కు బురదే ఆటంకంగా మారిందని ఆయన తెలిపారు.
Cm Revanth Reddy Meets Microsoft CEO Satya Nadella: ఈ రోజు అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చిన మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్లతో బంజారా హిల్స్ లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శంతకుమా
ఒక్కొక్కరికి 6 కిలోల సన్నబియ్యం ఇవ్వాలని నిర్ణయించాం.
150 లక్షల మెట్రిక్ టన్నులు పండించిన రైతులందరికీ మేము చేతులెత్తి నమస్కరిస్తున్నాం.
తెలంగాణలో రగులుతున్న విగ్రహ రాజకీయం
సీతారామ ప్రాజెక్ట్ ట్రయల్ రన్ ప్రారంభం అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడారు. ఈరోజు ఎంతో సంతోషకరమైన రోజు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు NDSA అనుమతి వచ్చే వరకు మేము నీరు నిల్వ చేయం.
ముఖ్యమంత్రి చేసే రివ్యూలకు మంత్రులు హాజరు కావడం లేదు. మంత్రులు ముఖ్యమంత్రికి బాధ్యత వ్యహించకుండా, అధిష్టానానికి జిమ్మేదారుగా వ్యహరుస్తున్నారు.
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.