Minister

    డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారు – మంత్రి పేర్ని నాని

    November 28, 2019 / 11:17 AM IST

    టీడీపీ అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు మంత్రి పేర్ని నాని. ఇప్పటికీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, ఆయన పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి..చెప్పులు, రాళ్లు వేయించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఏ మ

    చంద్రబాబుకి అమరావతే ఓ బ్యాంక్ అకౌంట్, పోలవరం ATM : కొడాలి నాని

    November 28, 2019 / 04:54 AM IST

    రాజధాని అమరావతిని చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లు అమరావతిని  బ్యాంక్ ఎకౌంట్ లాగా..పోలవరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు.  అమరావతిని గాలికి వదిలేసిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని పరిశీలించేందుకు పర్యటన �

    పౌల్ట్రీ రైతులకు పవర్ సబ్సిడీ, ఎగ్స్ డిస్ట్రిబ్యూషన్ లో సహకారం : మంత్రి తలసాని

    November 27, 2019 / 06:38 AM IST

    హైదరాబాద్ లోని మాదాపూర్‌ హైటెక్స్‌లో 13వ పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ ను పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పౌల్ట్రీ ఇండ్రస్ట్రీని డెవలప్ కోసం ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని..పౌల

    ఎర్రబెల్లి కాన్వాయ్‌కి ప్రమాదం : ఇద్దరు మృతి

    November 24, 2019 / 01:02 AM IST

    మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి పాలకుర్తి వెళ్తుండగా.. జనగామ జిల్లా చీటూరు దగ్గర ఆయన కాన్వాయ్ అదుపు తప్పింది. కారు బోల్తా పడటంతో.. డ్రైవర్ పార్థసారథి, ఎర్రబెల్లి సోషల్ మీడియా ఇంచార్జ్ పూర్ణ మృతి చెందారు. మరో

    మతం మారాల్సి వస్తే ముందు లోకేశ్ మారాలి : మంత్రి కన్నబాబు

    November 23, 2019 / 10:26 AM IST

    మత మార్పిడి కోసమే ప్రభుత్వ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతున్నారంటూ చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారనీ…ఇంగ్లీష్ చదివిన వారు మతం మారాల్సి వస్తే ముందుగా మతం మారాల్సింది లోకేశ్ అని మంత్రి కన్నబాబు అన్నారు. ఏపీలో గవర్నమెం�

    వారంలో రెండు రోజులు గ్రామాలకు వెళ్లండి : తలసాని

    November 23, 2019 / 10:03 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సౌలభ్యం కోసం.. వేగంగా అభివృద్ధి చెందేందుకు జిల్లాల సంఖ్య పెంచిన విషయం తెలిసిందే. దీంతో జిల్లాల పరిధి కూడా తగ్గింది. ఈ క్రమంలో జిల్లాల పరిధి చిన్నగా ఉంది కాబట్టి అభివృద్ధి చేసేందుకు అధికారులు దృష్టి పెట్టాలని మం�

    శ్రీశైలం డ్యామ్ భద్రతకు చర్యలు తీసుకుంటున్నాం : మంత్రి అనిల్

    November 21, 2019 / 10:56 AM IST

    శ్రీశైలం డ్యామ్‌ భద్రత గురించి సంబంధిత అధికారులో ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ మాట్లాడారు. డ్యామ్‌ పరిస్థితిపై ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి నివేదిక తెప్పించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనిల్ మాట్లాడుతూ..శ్రీశైలం డ్యామ్ కు ఎటువం

    ఇండియా జాయ్ : ప్రపంచ సినిమాకు హైదరాబాద్ వేదిక – మంత్రి కేటీఆర్

    November 20, 2019 / 05:54 AM IST

    చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ చక్కని వేదికగా మారిందని, అనేక భారీ సినిమాలకు హైదరాబాద్‌లోనే వీఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది కల్లా ప్రపంచ యానిమేషన్ రంగం 2780 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందన్నారు. 2019, నవంబర్ 20వ తేదీ బుధ

    చింతమనేని అంటే చంద్రబాబుకు భయం : మంత్రి అవంతి

    November 19, 2019 / 07:05 AM IST

    చింతమనేని ప్రభాకర్‌ అంటే చంద్రబాబుకు భయం అని అందుకే సీఎంగా ఉన్నప్పుడు చింతమనేని బాబు మంత్రి పదవి ఇవ్వలేదనీ..మంత్రి అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. మంత్రి పదవి ఇవ్వని బాబు చింతమనేనికి జైలు నుంచి రాగానే పరామర్శించటానికి వెళ్లారనీ విమర్శిం�

    కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడగటం కరెక్ట్ కాదు  : కిషన్ రెడ్డి  

    November 17, 2019 / 07:28 AM IST

    కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేననీ..ఒక రాష్ట్రాన్ని ఎక్కువగా మరో రాష్ట్రాన్ని తక్కువగా చూడదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగే స్వేచ్ఛ ఆ రాష్ట్ర ఎంపీలకు ఉందని అంటూన�

10TV Telugu News