Home » Minister
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం కేస�
రాష్ట్రంలో ఇసుక కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్లు, మైనింగ్ అధికారులతో నూతన ఇసుక పాలసీపై అక్టోబర్ 12వ తేదీ శనివారం వర్క్ షాప�
ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెపై మరోసారి ప్రభుత్వం స్పందించింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు మంత్రి పువ్వాడ అజయ్. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తు
ఏపీలో ప్రైవేటు వాహన యజమానులకు మంత్రి పేర్ని నాని హెచ్చరకలు జారీ చేశారు. ప్రైవేటు బస్సులు అధిక ధరలు వసూలు చేస్తే రూ. 50 వేల జరిమాన విధిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఏపీపై పడకుండా చర్యలు తీసుకుంటున్�
ఉల్లిపాయల్ని తక్కువగా వాడండి అంటూ మంత్రిగారు ప్రజలకు సలహా ఇచ్చారు. ఉల్లి ధరల్ని అదుపు చేయలేక మంత్రిగారు ప్రజలకు ఈ సలహా ఇచ్చారు. భారీగా కురుస్తున్న వర్షాలకు ఉల్లిపంటలు పాడైపోయాయనీ..స్టాక్ చేసిన ఉల్లిపాయలకు కూడా పాడైపోయాయనీ..ప్రజలంతా కొంత�
రివర్స్ టెండరింగ్తో రూ. 58 కోట్లు ప్రభుత్వానికి ఆదా అయ్యిందని..ఈ విషయంలో ఏమంటారు బాబు ? ఎందుకంత భయం అని ప్రశ్నించారు మంత్రి అనీల్ కుమార్ యాదవ్. రాష్ట్ర ప్రభుత్వంపై ఇష్టానుసారంగా మాట్లాడడం కరెక్టు కాదని, అబద్దపు ప్రచారాలు మానుకోవాలని హితవ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పథకాల్లో కళ్యాణ లక్ష్మీ ఒకటి అని, ఈ పథకంలో ఎలాంటి అవినీతి జరగడం లేదన్నారు మంత్రి గంగుల కమలాకర్ రెడ్డి. పేద తల్లిదండ్రులకు భారం కాకుడదనే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారని, పథకాని�
నిత్యం ఏదోక వివాదాస్పద..సంచలన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎమ్మెల్యేలు మరో వివాదాన్ని తెరపైకి తెచ్చారు. చికెన్ షాపుల సమీపంలో ఆవుపాలు అమ్మటానికి వీల్లేదు అంటున్నారు మధ్యప్రదేశ్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని విమర్శించట�
కొత్త మోటారు వాహనాల చట్టం అమల్లో భాగంగా… భారీ జరిమానాలతో ప్రజల జేబులు మొత్తం ఖాళీ అయిపోతున్నాయి. దీంతో ప్రజలు వెహికల్ తో రోడ్ పైకి రావాలంటనే భయపడుతున్నారు. దీంతో ప్రభుత్వంపై విమర్శలు కూడా ప్రజల నుంచి వెల్లువెత్తున్నాయి. ప్రజల క్షేమాన్�