Home » Minister
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్పై ఈయూతో ఒప్పందం కోసం ప్రయత్నిస్తున్న బోరిస్ కు సీనియర్ మంత్రి ఆంబర్ రూడ్ షాక్ ఇచ్చింది. నో డీల్ బ్రెగ్జిట్ కోసం ఆయన పట్టుబట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఆంబర్ రూడ్
కేంద్ర హైవే & రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై స్పందించారు. భారీ జరిమానాలన్నీ ప్రజా సంక్షేమం కోసమేనని వెల్లడించారు. కొత్త మోటారు వాహనాల చట్టం ప్రజలు అనుసరించాలి లేదంటే భారీ ఫైన్లు తప్పవని మరోసారి గుర్తు చేశారు.&nb
ప్రముఖ న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి రామ్ జెఠ్మలానీ(95) ఇకలేరు. పూర్తిగా క్షీణించడంతో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఢిల్లీలోని తన స్వగృహంలో కన్నుమూశారు. ప్రస్తుత పాకిస్థాన్లోని సింధు ప్రావిన్సుల్లోని సిఖార్పూర్ ప్రాంతంలో 1923 సెప్టెంబర�
ఏపీ రాజధాని రగడ ఇంకా ఆగడం లేదు. ఏపీ మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీంతో ఇతర పార్టీలకు చెందిన నేతలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి మంత్రి బోత్�
కశ్మీర్ విషయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై విమర్శలు చేస్తున్న సమయంలో పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కి కరెంట్ షాక్ తగిలింది. ఇవాళ(ఆగస్టు-30,2019)మధ్యాహ్నాం గుమిగూడిన ప్రజలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ… మీ ఉద్దేశాలు ఎరిగ�
పరీక్షలు రాసిన విద్యార్థులకు టీచర్లు మార్కులేస్తుంటారు. ర్యాంకులు ఇస్తుంటారు. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సీన్ రివర్స్ కానుంది. ఇకపై విద్యార్థులే టీచర్లకు మార్కులు, ర్యాంకులు ఇవ్వనున్నారు. టీచర్ల పనితీరును బట్టి విద్యా�
ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పేదలకు సన్న బియ్యం పంపిణీ చేయనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 1 నుంచి పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం జిల్లాలో సన్న బియ్యం పంపిణీ
భారత్-పాక్ల యుద్ధం అక్టోబర్-నవంబర్ మధ్యలో జరుగుతుందని మంత్రి చెప్పారు. పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ మాట్లాడుతూ.. స్వేచ్ఛ కోసం పోరాడాల్సిన సమయం వచ్చిందని భారత్తో ఆఖరి సారి పోరాడాల్సిందేనని చెప్పుకొచ్చాడు. పాకిస్తాన్ మీడి�
అమరావతి : ఏపీ రాజధాని అమరావతిలో జరిగిన భూ అక్రమాలపై తమ దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. రాజధానిలో ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగింది అనటానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్న బొత్స అవసరమైనప్పు�
బాలీవుడ్ హీరో సంజయ్ దత్ పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మహరాష్ట్రలో అధికార బీజేపీ భాగస్వామ్య పార్టీగా ఉన్న రాష్ట్రీయ సమాజ్ పక్ష్(RSP) పార్టీలో సంజయ్ చేరేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 25,2019న సంజయ్ దత్…ఆర్ఎస్సీలో చే