Home » Minister
హరిపురం : మంత్రి లోకేశ్ మళ్లీ దొరికపోయాడు. కాగా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధా రంగానగర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో అక్కడున్న వారినుద్దేశించి మాట్లాడుతూ.. ఏప్రిల్ తొమ్మిదో తేదీన ఎన్నికలు జరుగనున్నాయని, తెలుగుదేశ
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�
జయలలిత మరణంపై తమిళనాడు న్యాయశాఖ మంత్రి సీవీ షణ్ముగం సంచలన వ్యాఖ్యలు చేశారు. హల్వా ఇచ్చి జయలలితను చంపేశారని ఆయన ఆరోపించారు. విళుపురం జిల్లా కళ్లకురిచ్చి యూనియన్ అన్నాడీఎంకే తరపున పోలింగ్ బూత్ ఏజెంట్ల సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశ
తెలుగు రాష్ట్రాల మధ్య హాట్ హాట్ పొలిటిక్స్ జరుగుతున్నాయి. టీఆర్ఎస్, ఏపీ టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఐటీ గ్రిడ్, ఓటర్ల తొలగింపు విషయాలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీ జగన్కు సహకరిస్తోందని, మోడీ, జగన్, కేసీఆర్లు ఏపీ ప�
వరంగల్: రవళి మృతి కేసులో నిందితుడిని వదిలిపెట్టేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. పెట్రోల్ దాడి చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. గాంధీ ఆస్పత్రిలో రవళి మృతదేహానికి నివాళులర్పించిన ఎర్రబెల్ల�
ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి అందుకోవడానికి తాను అర్హుడిని కాదన్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే వాళ్లు ఎవరైనా సరే తప్పకుండా ఈ బహుమతికి అర్హులేనని అన్నారు. తప్పనిసరిగా కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణం
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. పాక్ కవ్వింపు చర్యలను భారత్ ధీటుగా తిప్పికొడుతోంది.ఓ వైపు అంతర్జతీయ సమాజం మొత్తం పాక్ పై ఒత్తిడి పెంచుతున్న సమయంలో దిక్కుతోచని స్థితిలో కాళ్లబేరానికి పాక్ సిద్ధమైంది. Read Also : కశ్మీర్ సమస్య కు ప
రాబోయే 72గంటలు అత్యంత కీలకమైన సమయమని, భారత్ తో కనుక యుద్ధం జరిగితే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద యుద్ధంగా ఉంటుందని, ఇదే చివరి యుద్ధం కూడా అవుతుందని పాకిస్తాన్ రైల్వే మంత్రి షేక్ రషీద్ అహ్మద్ తెలిపారు. పాక్ పూర్తిస్థాయిలో యుద్ధాని