Home » Minister
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2 లక్షల 26వేల 117 కోట్లు కేటాయించగా..ఈ బడ్జెట్ 2018 కంటే 18.38 శాతం పెరిగింది. అమరావతి వేదికగా మంత్రి యనమల మూడవ బడ్జెట్ కాగా…మంత్రి యనమల కెరి�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో ఫిబ్రవరి 5న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం తెలిపింది. బడ్జెట్ సుమారు రూ.2.26లక్షల కోట్ల మేర ఉండే అవకాశముంది. ఉదయం 11.45 గంటలకు ఆర్థి�
ఢిల్లీ : కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతున్న సమయంలో వెనుకే నిలబడిన ఓ యువతి చేసిన కొంటెపని ఇప్పుడు వైరల్ గా మారింది. మంత్రి జయంత్ సిన్హా..పార్లమెంట్ వద్ద నిలబడి మీడియాతో మాట్లాడారు. అదే సమయంలో మంత్రి వెనకే నిలబడిన ఓ యువతి నాలుకను బయట పెట్టి �
కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఆదివారం(జనవరి 26, 2019) చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నిర్వహించిన ఓ బహిరంగ కార్యక్రమంలో పాల్గొన్న అనంత్ కుమార్ మాట్లాడుతూ వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందూ
శ్రీకాకుళం : రాష్ర్ట రవాణా శాఖా మంత్రి అచ్చెన్నాయుడు ఆటోవాలాగా మారిపోయారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో జరిగే జయహో బీసీ కార్యక్రమానికి జనవరి 25వ తేదీ నిమ్మాడలోని తన ఇంటినుంచి ఆటో నడుపుతూ వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. అనూహ్యంగా అచ్చెన్నా�
విజయవాడ : జమ్మలమడుగు టీడీపీ ‘టీ’ కప్పులో తుపాన్ చల్లారినట్టేనా ? అంటే నేతల ముఖాలు..వారు చెబుతున్న వ్యాఖ్యలు వింటుంటే నిజం అనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా కడప ఎంపీ, జమ్మలమడుగు ఎమ్మెల్యే సీట్లపై నెలకొన్న పంచాయతీకి బాబు చెక్ పెట్టేందుకు ప్రయ
కేంద్రం ప్రవేశపెట్టే తాత్కాలిక బడ్జెట్ లో మధ్య తరగతి ప్రజలకు బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ నుండి అందిన సమాచారం ప్రకారం రాజకీయ, ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు.
ఉద్యోగులకు కేంద్రం సంక్రాంతి కానుక ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్రం అంగీకారం మినిమమ్ సేలరీ రూ.18 వేల నుండి 26 వేలకు పెంపు ఢిల్లీ : సంక్రాంతి పండుగకు కేంద్రం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఏడవ వేతన సంఘం సిఫార్సుల అమలుకు కేంద్ర ప్రభుత్వం
తమిళనాడు : మంత్రిగారు పార్టీ మారినా శిక్షను మాత్రం తప్పించుకోలేకపోయారు. అన్నాడీఎంకే పార్టీ నేత, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి బాలకృష్ణారెడ్డి గతంతో బీజేపీలో వున్న సమయంలో నమోదైన కేసు..అంటే 20 ఏళ్ల క్రితం కేసులో ఈనాటికి కోర్టు శిక్షను జనవరి 7న తీ�