Home » Minister
హైదరాబాద్ : మే 1 నుంచి యాత్రికుల కోసం ఆన్ లైన రిజర్వేషన్ సిస్టము ఏర్పాటు చేస్తామని దేవాదయ శాఖా..అటవీశాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. యదాద్రిలోని శ్రీ లక్ష్మీనారసింహస్వామి దేవాలయం, బాసరలోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి దేవాల�
చంఢీఘడ్ : పుల్వామా ఉగ్ర ఘటన పంజాబ్ అసెంబ్లీలో చిచ్చు రేపింది. పాకిస్థాన్ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని నిరసనగా పంజాబ్ మంత్రి..మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూకు వ్యతిరేకంగా.. విపక్ష పార్టీలు ఫైరయ్యాయి. ఈ క్రమంలో సిద్ధూ ఫోటోలను అసెం�
విశాఖపట్నం : అవసరమైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా కానీ తెలుగుదేశం పార్టీని వీడే ప్రసక్తే లేదని, మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాలను నమ్మవద్దని కోరారు. తాను లోక�
అమరావతి : రానున్న సార్వత్రికి ఎన్నికల్లో గెలుపు తమదేనంటు ఏపీ మంత్రి నారా లోకేశ్ ధీమా వ్యక్తంచేశారు. విజయవాడలో భవనీపురం వాటర్ వర్క్స్ దగ్గర నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతు..అన్ని స్థానాలకు దక్కించుకుంటా�
హైదరాబాద్: సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలామంది మక్కువ చూపుతుంటారు. అందులోనే రైల్వేలో ఉద్యోగమంటే..ఎన్నో ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ క్రమంలో రైల్వే శాఖలో ఉద్యోగం చేయాలనుకునేవారికి శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో ఖాళీగా ఉన్న పోస్
టీడీపీ భవిష్యత్ అధినేత, ఏపీ మంత్రి లోకేష్ కోసం ఎంతో ఆర్భాటంగా తిరుపతిలో ఏర్పాటు చేసిన సభ నవ్వులపాలు చేసింది. ఏపీ స్టేట్ మొత్తం 4 లక్షల గృహప్రవేశాలను పండుగలా చేపట్టింది చంద్రబాబు సర్కార్. అందులో భాగంగా మంత్రి లోకేష్ తిరుపతికి వెళ్లారు. అక్క
అమరావతి: అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ బిల్లును సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు..బ్రిటీషర్ల కాలం నుంచి 1956 వరకూ కాపులు బీసీలుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వారిని ఓసీల్లో చేర్చి, రిజర్వేషన్లు తీ�
ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా ఆరు పథకాలు ప్రకటించింది బడ్జెట్ లో. 2019-20 ఆర్థిక సంవత్సారానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు. అమరావతి వేదికగా యనమల మూడోసారి.. తన కెరీర్ లో 11 బడ్జెట్ ను ప�
అమరావతి : ఏపీ అసెంబ్లీలో మంత్రి యనమల బడ్జెట్ ను ప్రకటించారు. దీంట్లో భాగంగా మహిళా సాధికారత కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపిన మంత్రి మహిళలు అభివృద్ధి చెందనిదే సమాజ వికాసం ఉండదనీ..కుటుంబ వికాసం సాధించలేమన్నారు. దీంతో మహిళా సాధికారత కోస
అమరావతి : అసెంబ్లీలో మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ను ప్రకటించారు. ఈ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ లో మొత్తం రూ.2.26.117 కోట్లు కేటాయించగా.. 2018 కంటే 18.38 శాతం పెరిగింది. ఈ క్రమంలో మహిళా, శిశు సంక్షేమ శాఖకు రూ. 3 వేల 408 కోట్లను కేటా