Home » Minister
అమరావతే రాజధాని కావాలని ప్రజలు కోరుతున్నట్లు చెబుతున్న టీడీపీ సభ్యులు రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని ఏపీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. అమరావతిలోనే రాజధాని ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని స్ట్రాంగ్గా నమ్మితే..బాబుతో సహా టీడ�
మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 26 నుంచి ముంబైలోని కొన్ని ప్రాంతాల్లో దుకాణాలు, రెస్టారెంట్లు, మాల్స్, పబ్లను 24×7 గంటలూ తెరిచే ఉంచాలని పర్యాటక మంత్రి ఆదిత్య ఠాక్రే నిర్ణయించారు. అయితే ఇది కేవలం ప్రయోగాత్మకంగానే అమలు చేస�
మేడ్చల్ జిల్లాల్లో మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల లొల్లి నెలకొంది. మాజీ ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రిగా ఉన్న మల్లారెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఉద్యమకారులు టికెట్లు కావాలని మంత్రి మల్లారెడ్డిని కోరుతున్నారు. అయితే..ఓ కార్యకర్తతో మల్�
మద్యం తాగటానికి ప్రతీ ఒక్కరికీ స్వేచ్ఛ ఉండాలని..అది చాలా అవసరమనీ మధ్యప్రదేశ్ మంత్రి గోవింద్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరాల్లోని ప్రజలకు మద్యం తాగేందుకు స్వేచ్ఛనివ్వాలని మంత్రి వ్యాఖ్యానించారు.ప్రజాస్వామ్యంలో మనిషికి స్వేచ్ఛ ఉందని..�
జేఎన్ యూలో జరిగిన దాడుల్లో గాయపడిన విద్యార్ధులను పరామర్శించిన బాలీవుడ్ నటి దీపికా పదుకునేపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తుక్డే తుక్డే గ్యాంగులకు మద్దతుగా నిలవాలని అనుకుంటున్న దీపికా పదుకొనె స్వేచ్ఛను తప్పుబట్ట
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ కు మతిమరుపు..ఆయన మాట్లాడిన మాటల్ని ఆయనే మరచిపోతారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు పవన్ పర్యటించిన సందర్భంగా ఆయన ఎక్కడకు వెళితే అక్కడే రాజధాన�
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
మూడు రాజధానుల అంశంపై ఏపీ అట్టుడికిపోతోంది. దీనిపై పలువురు నేతలు పలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో గత కొంతకాలంలో కనుమరుగైపోయిన సీనియార్ రాజకీయ నాయకుడు,మాజీ ఎంపీ, మంత్రి మైసూరారెడ్డి 10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చ�
ఆరోగ్యం తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఆరోగ్యం కేంద్రంలోనే అన్ని రకాల ఆరోగ్య సేవల్ని త్వరలోనే అందించనున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరీంనగర్ జిల్లాలో గంగధర పీహెచ్ సీని మంత్రి ఈటల సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా ప్రారంభమయ్యాయి. భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్లన్న కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. స్వామి వారి కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి హరీష్రావు పట్టువస్త్ర�