Home » MISSILES
ఈ యుద్ధాన్ని ఆపేలా రష్యాకు గట్టి హెచ్చరికలు పంపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ పాశ్చాత్య మిత్రదేశాలకు పిలుపునిచ్చారు.
ఈ మూడు రకాలతో కూడిన రక్షణ వ్యవస్థను భారత్ యాక్టివేట్ చేసి ఉంచడంతో పాక్ యుద్ధ విమానాలు, డ్రోన్లు గగనతలంలోనే ధనాధనా పేలిపోయాయి.
రష్యా నుండి మిస్సైల్స్ దిగుమతి చేస్తున్న భారత్
సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో నడుస్తున్న యెమన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రయత్నిస్తున్న హౌతీలకు ఇరాన్ మద్దతునిస్తోంది.
హెజ్బొల్లా, హమాస్పై ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించదని ఖమేనీ తేల్చి చెప్పారు.
రష్యా-యుక్రెయిన్ యుద్ధంలోకి నాటోతోపాటు, ఇరాన్ కూడా చేరుతోంది. అయితే, అది పరోక్షంగా. రష్యాకు మరిన్ని డ్రోన్లు, మిస్సైల్స్ ఇస్తామని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతిగా తాము యాంటీ-డ్రోన్ సిస్టమ్ ఇస్తామని నాటో తెలిపింది.
కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరమే నిర్వహించిన సమావేశంలో ఆజాద్ మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తెచ్చేందుకు పోరాడతానని అన్నారు. ఇక తొందరలోనే తాను ఒక రాజకీయ పార్టీని పెట్టబోతున్నట్లు ప్రక�
యుక్రెయిన్ పై రష్యా యుద్ధం ప్రారంభించి 100రోజులు దాటిపోయాయి. కానీ ఇంకా యుద్ధం కొనసాగుతునే ఉంది. ఈక్రమంలో ‘యుక్రెయిన్ కు ఆయుధాల సరఫరా నిలిపివేయాలి’ అంటూ అమెరికా,పాశ్చాత్య దేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
మరియుపోల్, వోల్నోవాఖాలపై రష్యా దాడులు ఉధృతం చేసింది. రష్యా దాడులు కొనసాగుతుండటంతో పౌరుల తరలింపు నిలిచిపోయింది. యుక్రెయిన్ కు సముద్ర మార్గాల సంబంధాలు తెగ్గొటేలా దాడులు చేస్తోంది.
శత్రు దేశాలు ప్రయోగించే క్షిపణులను నిమిషాల్లో గుర్తించి కూల్చేసే మిలాన్-2టీ యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కొనుగోలుకు భారత రక్షణ మంత్రిత్వశాఖ, ప్రభుత్వ రంగ సంస్థ-భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) మధ్య ఒప్పందం కుదిరింది.