Home » MISSILES
Drones To Missiles, List Of Military Trials In 2021 : కొత్త ఏడాది 2021లో భారత్ వరుస మిలటరీ టెస్టులు, ట్రయల్స్ ప్లాన్ చేస్తోంది. 2020 ఏడాది భారతీయ రక్షణ ఆయుధాల అభివృద్ధికి అద్భుతమైన సంవత్సరంగా చెప్పాలి. దేశీయ అత్యంత ప్రతిష్టాత్మకమైన రాఫెల్ టెస్టింగ్ నుంచి మిస్సైల్ టెస్టింగ్, తుప�
Brahmos, Akash and China: తూర్పు లడఖ్ సరిహద్దుల్లో గుడ్లురుముతున్న చైనాకు తన సత్తాను చాటేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధమైంది. చైనా ఆర్మీ నుంచి ఎదురయ్యే ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవడానికైనా భారత్ సిద్ధమైంది. పదే పదే కవ్వింపు చర్యలకు పాల్పడుతున
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్ దెబ్బకు వణికిపోతున్నాయి. ప్రపంచమంతా కరోనా భయాందోళనలతో తమ ప్రజలను ఎలా కాపాడుకోవాలా అని దేశాధినేతలు ఆలోచిస్తుంటే…ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు మాత్రం ప్రజల ప్రాణాల కంటే మిసైల్ టెస్టులే ఎక్కు�
వారం రోజుల వ్యవధిలో రెండోసారి మిసైల్ టెస్ట్ నిర్వహించింది ఉత్తరకొరియా. స్థానిక కాలమానం ప్రకారం కుసోంగ్ సిటీ నుంచి ఈ మిసైల్స్ టెస్ట్ ను ఉత్తరకొరియా నిర్వహించింది.
ప్రపంచమంతా ఆశక్తిగా ఎదురుచూసిన ట్రంప్-కిమ్ ల మధ్య భేటీ గురువారం(ఫిబ్రవరి-28,2019) ఎలాంటి ఒప్పందం కుదరకుండానే అర్థంతరంగా ముగిసింది. షెడ్యూల్ ప్రకారం ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనకుండా హోటల్ నుంచి ఇద్దరు వెళ్లిపోయారు. వియత్నాం రాజధాని హనోయ్ లోన�
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భేటీ అయ్యారు. వియత్నాం రాజధాని హనోయిలోని మెట్రోపాల్ హోటల్ వేదికగా బుధవారం(ఫిబ్రవరి-27,2019) వీరిద్దరూ సమావేశమయ్యారు. ఇద్దరు దేశాధినేతలకు వెల్ కమ్ చెప్పేందుకు హోటల్ దగ్గరకు పె