Home » Missing
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరి
నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హైదరాబాద్ లో ఓ మహిళా లోకో పైలట్ అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. తండ్రి భాస్కర్ రావు కూతురు అదృశ్యమైనట్లు భావించి సనత్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
ఎంత మంది వ్యక్తులు ఇక్కడి నుంచి బలవంతంగా వెళ్లారు? ఎంత మంది రష్యా నిర్బంధంలో ఉన్నారు? అందులో సజీవంగా ఉన్నవారెందరు? వారి కుటుంబ సభ్యుల నుండి విడిపోయారా? లేదంటే మరణించి సమాధులలో పూడ్చబడ్డారా అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియదని అన్నారు
బీజేపీ నేత సోనాలి ఫొగట్ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి. హర్యానాలోని ఆమె ఫామ్హౌస్లో పార్క్ చేసిన ఖరీదైన కార్లు, ఫర్నిచర్ మాయమైంది. సోనాలి హత్యపై దర్యాప్తు చేస్తున్న గోవా పోలీసులు ఫామ్హౌస్లో తనిఖీలు చేయగా... ఈ విషయం వెలుగులో�
విశాఖ ఆర్కే బీచ్ వద్ద నిన్న గల్లంతు అయిన వివాహిత సాయి ప్రియ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. పెళ్లిరోజు కావడంతో భర్త శ్రీనివాసుతో కలిసి సాయి ప్రియ నిన్న ఆర్కే బీచ్ కు వెళ్లారు. సాయంత్రం 6 గంటల వరకు బీచ్ ఒడ్డున భార్యాభర్తలు కలసి ఉన్నారు. అ�
నేపాల్లో 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆదివారం ఉదయం నేపాల్లోని పోఖారా నుంచి జామ్సన్ వెళ్తున్న తారా ఎయిర్కు చెందిన విమానానికి 9:55 నిమిషాల సమయంలో ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి.
మా పెంపుడు చిలుకమ్మ ఆచూకీ చెప్పితే నగదు బహుమతి ఇస్తాం అంటూ పోస్టర్లు, సోషల్ మీడియాల్లో ప్రకటన ఇచ్చిందో కుటుంబం.
హైదరాబాద్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో తన భార్య కనిపించటం లేదని మధ్యప్రదేశ్కు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ కు చెందిన రాజేంద్ర క
అనంతపురం పెనుకొండ అటవీశాఖ కార్యాలయంలో శ్రీగంధం దుంగలు మాయమయ్యాయి.కోటి రూపాయల విలువైన శ్రీగంధం దుంగలు మాయం కావటంతో అధికారులు విచారణ చేపట్టారు.