Home » Mission
సమస్త ప్రపంచానికి వెలుగును పంచుతున్న సూర్యుడు గురించి ఎన్నో ఏళ్లుగా.. మిస్టరీగానే మిగిలిపోయిన ఆ ప్రశ్నలన్నింటికి.. సమాధానాలు వెతికేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. భానుడిపై రీసెర్చ్ కోసం.. తొలి శాటిలైట్ని ప్రయోగించేందుకు మన శాస్త్రవేత్తలు సన�
ఇప్పటికే 335 మందితో డేటింగ్ అయిపోయింది. ఇంకా 30 మంది ఉన్నారు. ఈయన డేటింగ్ చేసిన వాళ్లలో 88 ఏళ్ల సన్యాసినితో పాటు...90 ఏళ్ల బామ్మ కూడా ఉన్నారు.
ఆక్సిజన్ అందిస్తూ..వందల సంఖ్యలో రోగులును కాపాడుతున్నాడు. అందుకే అతడిని అందరూ ‘ఆక్సిజన్ మ్యాన్’ అని పిలుస్తున్నారు. అతడే..పాట్నాకు చెందిన 52 ఏళ్ల గౌరవ్ రాయ్.
SpaceX : స్పేస్ ఎక్స్ ఓనర్ ఎలన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో ముందడుగు వేశారు. 2021 చివరి నాటికి ఈ మిషన్ను ఆకాశంలోకి తీసుకెళ్లాలని డెడ్లైన్ పెట్టేసుకున్నారు. ఇందుకోసం వే
British Diplomat Saves : అప్పటి దాక ప్రకృతి అందాలను చూస్తూ..ఎంజాయ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కలకలం రేగింది. చైనాలో బ్రిడ్జీపై నడుస్తున్న ఓ విద్యార్థిని..ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయింది. కాపాడాలంటూ..కేకలు. వెంటనే 61 ఏండ్లున్న బ్రిటన్ దౌత్యవేత్త ఏ
2020లో భారత్ మూడవ మూన్ మిషన్ ను లాంఛ్ చేయబోతుందని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. కేవలం ల్యాండర్, రోవర్తో చంద్రయాన్ -3 చంద్రునిపై మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్కు ప్రయత్నిస్తుందని మంగళవారం(డిసెంబర్-31,2019)మంత్రి తెలిపారు. 2020లో ల్యాండర్,రోవర్ మిషన�
పీఎస్ఎల్వీ సీ-48 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమైంది. మంగళవారం మధ్యాహ్నం 4.40 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. ఏపీలోని నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి బుధవారం మధ్యాహ్నం 3.25గంటలకు మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి
స్పేస్ లో భారత్ సాధించిన అరుదైన ఘనతపై చైనా,పాక్ లు స్పందించాయి. మిషన్ శక్తి పేరుతో శాటిలైట్ ను పేల్చేసే అరుదైన టెక్నాలజీని విజయవంతంగా భారత్ పరీక్షించిందని బుధవారం(మార్చి-27,2019) ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. మోడీ ప్రకటనపై చైనా స్పంది�
మిషన్ శక్తి ఆపరేషన్ విజయవంతమైందంటూ బుధవారం(మార్చి-27,2019)ప్రధాని నరేంద్రమోడీ చేసిన ప్రకటనపై కాంగ్రెస్ సహా తృణముల్, ఎస్పీ పలు రాజకీయ పార్టీలు స్పందించాయి.ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ప్రధాని ఇటువంటి ప్రకటన చేయడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక�
టీడీపీ తొలి జాబితాలో ఏ కులానికి ఎన్ని సీట్లు దక్కాయి? ఏ వర్గానికి పెద్దపీట వేశారు? మార్పులు చేర్పుల్లో భాగంగా ఎవరికి స్థానం చలనం కల్పించారు? ఎవరికి టికెట్ లేకుండా చేశారు? టీడీపీ తొలి జాబితాలో అగ్రకులాలకే అధిక ప్రాధాన్యం దక్కిందని చెప్పవచ్చ�