mla roja

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారు

    November 26, 2019 / 01:31 PM IST

    టీడీపీని చంద్రబాబే మూసేస్తారని ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే రోజా అన్నారు. చంద్రబాబు తవ్వుకున్న గోతిలో ఆయనే పడ్డారని తెలిపారు.

    వైసీపీ ఎమ్మెల్యే రోజా జీతం రూ.3.82 లక్షలు

    October 5, 2019 / 04:23 AM IST

    వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇటీవలే ఏపీఐఐసీ చైర్ పర్సన్ గా నియమితులైన సంగతి తెలిసిందే. ఏపీఐఐసీ చైర్ పర్సన్ హోదాలో రోజాకు ఇచ్చే జీతభత్యాల వివరాలను

    జగన్ వచ్చాక : ప్రజల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది

    September 14, 2019 / 04:04 AM IST

    ఏపీఐఐసీ చైర్మన్, వైపీపీ ఎమ్మెల్యే రోజా శనివారం(సెప్టెంబర్ 14,2019) తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సీఎం జగన్ 100 రోజుల పాలన, పల్నాడు పరిస్థితులపై రోజా

    ఎమ్మెల్యే రోజా చేతుల మీదుగా సాంగ్ విడుదల

    September 3, 2019 / 03:33 PM IST

    ఒక దైవ ర‌హ‌స్యం.. ఒక ఇతిహాస త‌రంగం ‘తూనీగ’. అతిత్వ‌ర‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా లిరిక‌ల్ సాంగ్ వీడియోని ఏపీఐఐసీ ఛైర్మ‌న్, ప్రముఖ నటి రోజా సెల్వమణి విడుద‌ల చేసి, చిత్ర యూనిట్ కి శుభాకాంక్ష‌లు తెలిపారు. శ్రీకాకుళం యువకులు ఎంతో కష్టపడి తీస్తున్

    బరాబర్ పోటీ : రోజాని వాళ్లు గట్టిగా భయపెడుతున్నారు

    April 7, 2019 / 11:20 AM IST

    చిత్తూరు : ఎత్తులు.. పైఎత్తులు, వ్యూహాలు..ప్రతివ్యూహాలతో చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రత్యర్ధుల దూకుడుకు కళ్లెం వేసి విజయలక్ష్మిని వరించేందుకు.. ఎవరికి వారు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. వైసీపీ అభ్�

    టీడీపీ టార్గెట్ 3 : చిత్తూరు జిల్లాలో రివెంజ్‌ పాలిటిక్స్‌

    March 5, 2019 / 08:19 AM IST

    చిత్తూరు జిల్లాలో ప్రతీకార రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటాయి. ఎలాగైనా ఓడించాలంటూ అధికార టీడీపీ, విపక్ష వైసీపీలు కొందరు నాయకులను టార్గెట్ చేసుకుని

    మహిళా స్వరం : పోకిరి డైలాగ్ చెప్పిన రోజా

    January 30, 2019 / 01:09 AM IST

    రాజమండ్రి : ఆడవారిని ఉద్దరిస్తానని అబద్దాలు చెబుతూ  అన్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు 2019 ఎన్నికల్లో మహిళలంతా కలిసి బుద్ది చెప్పాలన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా నేత రోజా. రాజమండ్రిలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా స్వరం కా�

    జగన్ మీటింగ్ కి రా నిన్ను కిందేసి తొక్కేస్తారు

    January 10, 2019 / 07:10 AM IST

    భయమెందుకు : సీఎంని నిలదీసిన రోజా

    January 5, 2019 / 09:37 AM IST

    వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. వైసీపీ చీఫ్ జగన్‌పై దాడి కేసుని ఎన్ఐఏకు అప్పగించేందుకు ఎందుకు భయపడుతున్నారు అని సీఎంని ప్రశ్నించారు. హైకోర్టు ఇచ్చిన ఆర్డర్‌ను కూడా గౌరవించడం లేదని మండిపడ్డారు. ఎన్ఐఏ ధర్యాప్తుతో నిజాల�

10TV Telugu News