Home » MLA
సీఎం జగన్ ప్రభుత్వం మద్య నిషేధం చేస్తామంటూ..ఎక్సైజ్ పాలసీ నుంచి కాసుల వర్షం కురిపించేలా చేసుకుంటున్నారనీ టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు విమర్శించారు. ఏపీ అసెంబ్లీలో మద్య నిషేధంపై చర్చ కొనసాగుతున్న సందర్భంగా అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య విమ�
చంద్రబాబు మానసిక స్థితి సరిగా లేదనీ అందుకే మార్షల్స్ పై ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించి పైగా ఎదురు దాడికి దిగుతున్నారనీ..తూర్పుగోదావరి జిల్లా రాజానగరం వైసీపీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు అసెంబ్లీలోకి వస్తున్న సమయం
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ కార్యక్రం చేపట్టి ప్రజలెవ్వరూ రారనీ..కనీసం పార్టీ నేతలు కూడా రారని..కనీసం 10మంది మాత్రమే వస్తారనీ.. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీకి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ లేదనీ.. పార్టీ న�
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి అవంతి శ్రీనివాస్.. చంద్రబాబుపై
జనసేన పార్టీ తరపు నుంచి నెగ్గిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ నిర్మాణం సరిగ్గా లేదనీ..అదే విషయాన్ని పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కు చెప్పానని అన్నారు. పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’కు న�
వివిధ సమస్యలను లేవనెత్తుతూ అసోం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వినూత్నంగా తమ నిరసన తెలియజేశారు. అసోంలో తీసుకొచ్చిన కొత్త ల్యాండ్ పాలసీ, ఎన్ఆర్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) సహా ఇతర ఇష్యూలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే షెర్మన్�
ఓ మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు ఓ బుడతడు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట వైసీపీ మహిళా ఎమ్మెల్యే విడదల రజని. చాలా యాక్టివ్ గా ఉంటారు. ఏమాత్రం దర్పం లేకుండా ప్రజల్లో చక్కగా కలిసిపోతుంటారు. ఈ క్రమంలో తన నియోజకవర్గ ప్రజల్ని కలుస్తు..వారిని పలకరిస్త�
కర్నాటక రాష్ట్రంలో ఉప ఎన్నికల కోలాహలం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిందితుడు దాడి చేయడం కలకలం రేపుతోంది. కత్తితో దాడి చేయడంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 2019, నవంబర్ 17వ తేదీ ఆదివారం రాత్రి మైసూ
పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ 67 రోజుల తర్వాత ఈ రోజు (నవంబర్ 16, 2019)న 2: 45 నిమిషాలకు విడుదల అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత చింతమనేని పై జిల్లాలోని వివిధ పోలిస్ స్టేషన్లలో భారీగా కేసులు నమోదయ్యాయి. ఆ �
వల్లభనేని వంశీ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు.. రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. వంశీ నిర్ణయం