Home » MLA
టీఎస్ఆర్టీసీ సమ్మెపై ఎమ్మెల్యేలు రంగంలోకి దిగారు. డిపోల పరిధిలోని కార్మికులతో మంతనాలు చేసే యోచనలో ఉన్నారు. బస్ డిపోలు ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే, జిల్లా మంత్రులు మధ్యవర్తిత్వం వహించే ఛాన్స్ కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్పై అధ�
నెల్లూరు జిల్లాలో ఇసుక మాఫియాపై వైసీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆన్ లైన్ లో ఇసుక కోసం అప్లై చేసుకునేందుకు యత్నిస్తుంటే ‘నో స్టాక్’ అని రావటంతో ఆయన ఫైర్ అయ్యారు. నెల్లూరు రూరల్ పొట్టేపాడు ఇసుక రీచుల్లో మా
అధికారంలో ఉన్న బీజేపీ నేతను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మెచ్చుకున్నారు. బీజేపీలో అత్యంత నిజాయితీపరుడైన నేత ఈయనే అంటూ వ్యాఖ్యానించారు. అదేంటీ.. అధికార పక్షంలో ఉన్న నేతను ప్రతిపక్ష నేత ప్రశంసించటమేంటి అనుకోవచ్చు..అక్కడే ఉంది అసలు ట్�
ఫ్యాన్సీ నంబర్లు అంటే అందరికీ పిచ్చి ఉంటుంది. సెలబ్రిటీలు, సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులకు అయితే ఇది ఇంకాస్త ఎక్కువే దానినే అలుసుగా తీసుకున్నాడు ఓ వ్యక్తి. ఎయిర్టెల్ సీఈవోనని చెప్పి బడా బాబులను నమ్మించాడు. మొబైల్ ఫ్యాన్సీ నంబర్లను తక్కు�
టిక్టాక్ వీడియోలతో ఫేమస్ అయిన సొనాలీ ఫొగత్ కు బీజేపీ ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోనాలీని ఓ ఇంగ్లీష్ చానల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా సోనాలీ మాట్లాడుతూ..ఎమ్మెల్యేగా తాను గెలిస్తే..టిక్ టాక్ ను దేశభక్తి కోస�
వేణుమాధవ్ జీవితంలో ఎమ్మెల్యే కావాలనే కోరిక అలానే మిగిలిపోయింది. స్వతహాగా నాయకునిగా కనిపించే వేణు మాధవ్ ఆపద అంటూ వచ్చిన వారికి తోచిన సాయం చేస్తూనే ఉండేవారు. పైగా ఆయన కెరీర్ పుంజుకుంది కూడా పొలిటికల్ స్టేజిపైనే. చదువుకునే రోజుల్లో మిమిక్రీ �
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన బీహార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అబిదుర్ రెహ్మాన్కు పాట్నా పోలీసులు జరిమానా విధించారు. మోటారు సైకిల్పై వెనుక వైపు కూర్చున్న రెహ్మాన్ ఆ సమయంలో హెల్మెట్ ధరించలేదు. దీంతో ఆయన రూ.1000 చలానా కట్టాల్సి వచ్చింది.
చంద్రబాబుకు నైతికత ఉంటే వెంటనే ఇల్లు ఖాళీ చేయాలని ఎమ్మెల్యే ఆళ్ల నానీ అన్నారు. అధికారులు నోటీసులు ఇచ్చి ఇల్లు ఖాళీ చేయండా ఏమీ పట్టనట్లు ఉన్నారనీ..ఇప్పటికైనా స్పందించాలనీ..లేకుండా చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఎగువన కురుస్తున్న వర�
తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికీ ఏపీ సర్కార్ నాణ్యమైన బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ మోహణ్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. ఈ నాణ్యమైన బియ్యాన్ని గ్రామ వాలంటీర్లు స్వయంగా ప్రజలకు అందజేస్త�
త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చే