MLA

    అశ్లీల నృత్యాలతో బీజేపీ ఆశీర్వాద్ యాత్ర

    August 22, 2019 / 07:35 AM IST

    హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో ఉన్న హథిర గ్రామంలో బీజేపీ ఎమ్మల్యే చేసిన ఘనకార్యం రచ్చలేపుతోంది. ప్రాంతం పేరు కురుక్షేత్ర.. చేసేదేమో ఆశీర్వాద్ యాత్ర. కానీ, తానేసార్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏం చేశోడో తెలుసా.. మహిళలతో అశ్లీలంగా డ్యాన్స్‌లు చే�

    మే-23తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి!

    May 14, 2019 / 02:50 AM IST

    కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదన్నారు కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి కేసీ వేణుగోపాల్. సరిగ్గా ఏడాది క్రితం కర్ణాటకలో తాము సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశామని,ఐదేళ్లపాటు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనసాగుతుం

    బ్లాక్ మెయిలింగ్ కేసులో న్యూస్ ఛానల్ ఎండీ అరెస్ట్

    May 6, 2019 / 09:47 AM IST

    ఛానల్ లో వేస్తే మీ పరువు పోతుందంటూ భయపెట్టటం మొదలుపెట్టాడు. ఈ వీడియో బయటకు రాకుండా ఉండాలి అంటే 50 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అది మార్ఫింగ్ వీడియో

    మోడీ వ్యాఖ్యలకు తృణముల్ స్ట్రాంగ్ కౌంటర్

    April 29, 2019 / 11:09 AM IST

    40మంది తృణముల్ ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నారని సోమవారం వెస్ట్ బెంగాల్ లోని శీరంపూర్ లో ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తృణముల్ కాంగ్రెస్ స్పందించింది. తృణముల్ సీనియర్ లీడర్ డీరక్ ఓబ్రియన్ మోట్లాడుతూ..ఎక్స్ పైరీ బాబు పీఎం..నీ వ

    కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా 

    April 25, 2019 / 11:23 AM IST

    ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే నజర్ సింగ్ మన్షాహియా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ సమక్షంలో మంగళవారం (ఏప్రిల్ 23)న  కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2017లో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మన్సా నుంచి ఆప్ అభ్యర్థిగా పో�

    BJD MLA అభ్యర్థిపై బాంబు దాడి..

    April 22, 2019 / 11:33 AM IST

    ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మాజీ మేయర్, భువనేశ్వర్ సెంట్రల్ బీజూ జనతాదళ్ ఎమ్మెల్యే అభ్యర్థి అనంత్ నారాయణ్ జెనాపై బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతన్ని  క్యాపిటల్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  బీజేడీ తరపు�

    క్లారిటీ ఇచ్చేశారు : పార్టీ మారను – జగ్గారెడ్డి

    April 22, 2019 / 07:32 AM IST

    పార్టీ మారుతున్న వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే యోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీ మారేది మాత్రం కాలం నిర్ణయిస్తుందని వేదాంత ధోరణిలో తెలిపారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు

    విద్యార్ధుల ఆత్మహత్యలపై హరీశ్ రావు తీవ్ర ఆవేదన..

    April 21, 2019 / 05:55 AM IST

    పరీక్షల రిజల్డ్స్ వచ్చాయంటే చాలు విద్యార్ధుల ఆత్మహత్యలు జరుగుతుండటం సర్వసాధారణంగా మారిపోయింది. టార్గెట్లు,ర్యాంకులు ఇలా స్కూల్ యాజమాన్యాలు..తల్లిదండ్రులు తిడతారేననే భయం..ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయితే బంధువులు…చుట్టు పక్కలవారి ముందు చులనక

    ఎన్ కౌంటర్ : BJP MLA మాండవిని చంపిన మావోలు మృతి

    April 18, 2019 / 07:33 AM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా

    తెలంగాణలో ఓటు వేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు

    April 11, 2019 / 04:22 AM IST

    హైదరాబాద్: తెలంగాణలో పలువురు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, భార్య  పుష్ప,  కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామంలో ఓటేశారు. ఎమ్మ

10TV Telugu News