Home » MLA
పోలింగ్ కు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి.ఇప్పటికే టీడీపీ నుంచి నెల్లూరు రూరల్ సీటు దక్కించుకున్న అదాల ప్రభాకర్ ఆ పార్టీని వీడి వైసీపీలో చేరి నెల్లూరు ఎంపీ సీటు దక్కించుకున్న విషయం త
వామపక్షాలతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిపిన అనంతరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో కలిసి ఆదివారం(మార్చి-17,2019)పవన్ పవన్ మీడియాతో మాట్లాడారు.రెండు వామపక్ష పార్టీలు సీపీఐ,సీపీఎమ్ లకు రెండేసి లోక్సభ, ఏడేసి అ�
నాలుగుసార్లు ఎమ్మెల్యే,రెండుసార్లు మంత్రిగా పనిచేశాడు.అయినా ఆయనకు సొంత ఇళ్లు లేదు,సొంత వాహనం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? అవును ఇది నిజం. ఇప్పటివరకు ఆయనకు సొంత ఇళ్లు కొనుక్కునేంత ఆర్థిక స్థోమత లేదు.రాజకీయనాయకులంటే కనీసం ఆస్తులు కోట్ల రూపాయ�
చిత్తూరు: పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే సునీల్ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఆత్మహత్య చేసుకోబోతున్నానంటూ బెదిరిస్తూ ఈవీడియోలో సునీల్ చెప్పారు. ఇటీవల పార్టీ అధ్యక్షుడు జగన్ సునీల్ ను కలిసేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్త�
అమరావతి : ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే .. టీడీపీ నుంచి వైసీపీ, వైసీపీ నుంచి టీడీపీలోకి జరుగుతున్న వలసల తీరును .. బీజేపీ నిశితంగా పరిశీలిస్తోంది.
ప్రకాశం జిల్లా మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అసంతృప్తిలో ఉన్నారు. సిట్టింగ్ సీటును తనకు కాకుండా వేరే వారికి కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి.. టీడీపీలో జాయిన్ కావటానికి సిద్ధం అయినట్లు వార్తలు వస్�
బాపట్ల వైఎస్ ఆర్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. బాపట్ల సిట్టింగ్ ఎమ్మెల్యే కోన రఘుపతికి వ్యతిరేకంగా ఒరుగుంట్ల రెడ్ల సంఘం ఏకమయ్యింది. రఘుపతికి టిక్కెట్ ఇవ్వొద్దంటు రెడ్ల సంఘం ర్యాలి చేపట్టింది. మరోవైపు మాజీ ఎమ్మెల్యే చీరాల గోవర్థన్
చిత్తూరు : మదనపల్లి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పారెడ్డి భార్య శైలజ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తిప్పారెడ్డికి వైసీపీ టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించటంపై ఆయన తన అనుచరులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న తిప్పార
ఎన్నికల షెడ్యూల్ వచ్చిందో లేదో.. అందరి కంటే ఫాస్ట్ గా ఉన్నారు. ఫటాఫట్ మీటింగ్ పెట్టేస్తారు. ఏపీలోని 32 మంది ఎమ్మెల్యేలు, 9 ఎంపీ అభ్యర్థులను ఫైనల్ చేశారు. 175 స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించిన పవన్ కల్యాణ్.. తాడోపేడో తేల్చుకుంటాం �
ప్రకాశం జిల్లా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కొన్నాళ్లుగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి వ్యవహారశైలి గందరగోళంగా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని కొన్నాళ్లు.. కాదు జనసేన అంటూ మరికొన్ని రోజులు ప్రచారం జరిగింది. ఎన్నికల �