Home » mlcs
మూడు రోజుల పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
రాష్ట్రంలో మిగిలిన ఏ జిల్లా వారికి ఇవ్వనన్ని పదవులను వరంగల్ కు కట్టబెట్టారు గులాబీ బాస్ కేసీఆర్.
ఈ మధ్యే సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి, గవర్నర్ కు సయోధ్య కుదిరిందని ప్రచారం జరిగింది. ఇంతలోనే మళ్లీ వివాదం..
ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.
ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. అవినీతి, అక్రమాలను ప్రశ్నించిన టీడీపీ నేతలపై అడ్డగోలుగా కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ఇంటర్వెల్ అంటే ఓ ఐదు నిమిషాలో.. పది నిమిషాలో ఉంటుంది. కానీ, అదేం చిత్రమో గానీ.. ఇంటర్వెల్ తర్వాత సెకెండ్ హాఫ్ ఇంతవరకూ స్టార్ట్ కాలేదు. అసలిది ఇంటర్వెల్ గ్యాపా..
కొంత ఆవేశం.. మరికొంత అహం... ఇంకొంత పట్టుదల.. ఈ మూడు కలగలిస్తేనే ఆ నాయకుడు. మాట ఇవ్వరు.. ఇచ్చాడా తప్పడు. అంతెందుకు మడమ తిప్పడు.. ఇదీ
ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అన్న దిశగా అసెంబ్లీలో తమ వాదన బలంగా వినిపించాలని టీడీపీ నిర్ణయించింది. రాజధానిని అమరావతి నుంచి మార్చడానికి ప్రభుత్వం తీసుకొచ్చే
అనర్హతకు గురైన ఎమ్మెల్సీలకు హైకోర్టులో ఊరట లభించింది. మే15, 2019వ తేదీ వరకు ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల చేయొద్దని కోర్టు సూచించింది. తమను అన్యాయంగా పదవి నుంచి తొలగించారని అనర్హతకు గురైన రాములు నాయక్, యాదవ్రెడ్డి, భూపతిరెడ్డిలు హైకోర్టును �