Home » mobile
పోస్ట్ కోవిడ్ తర్వాత పిల్లలంతా స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారని, ఆ తర్వాత అది నిరంతరం కొనసాగి స్క్రీన్ టైమ్ పెరిగి..
సెల్ ఫోన్ చేతిలో లేకపోతే బుర్ర పనిచేయనంతగా అందరూ ఫోన్కి అడిక్ట్ అయిపోయారు. ఆఖరికి బాత్రూంకి వెళ్లినా చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. టాయిలెట్లోకి సెల్ ఫోన్ తీసుకు వెళ్లడం ఎంత ప్రమాదమో తెలుసా?
అతనో యాచకుడు. జనాలు ఎక్కడ ఎక్కువమంది ఉంటే అక్కడికెళ్లి భిక్షాటన చేస్తుంటాడు. కానీ అతనిలో ఉన్న టాలెంట్ గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అతనిని టైమ్ ఎంతైంది అని అడిగితే ప్రకృతి గడియారం చూసి టక్కున చెప్పేస్తాడు.ఆ ప్రకృతి గడియారం అతన�
Airtel Plans : ఎయిర్టెల్ యూజర్లకు అదిరిపోయే ఆఫర్లు అందిస్తోంది. ఎయిర్టెల్ అందించే ఆఫర్లతో డీటీహెచ్, బ్రాడ్బ్యాండ్ ఓటీటీ బెనిఫిట్స్ అందిస్తోంది. ఎయిర్టెల్ పోస్ట్పెయిడ్, బ్రాడ్బ్యాండ్, DTH బెనిఫిట్స్ కూడా అందిస్తుంది. ఉచితగా OTT సబ్స్క్రిప్షన్ అ
ఇకపై అన్ని రకాల గ్యాడ్జెట్లకు ఒకే చార్జర్ వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో ‘వన్ నేషన్-వన్ చార్జర్’ పేరుతో కొత్త విధానం తీసుకురాబోతుంది. దీని ప్రకారం దేశంలో విడుదలయ్యే అన్ని గ్యాడ్జెట్లను ఒకే రకమైన చార్జర్ వాడగలిగేలా తయార
నెట్ బ్యాంకింగ్ ద్వారా రెండు లక్షలు, లక్ష 95వేలు, లక్ష 60వేలు, లక్ష 45వేలు, లక్ష25 వేలు, 50వేలు నాలుగు సార్లు ఫ్రీ ఫైర్ గేమింగ్ సైబర్ నేరగాళ్లు కాజేశారు. బాలుని తాత అకౌంట్ లో ఉన్న 44 లక్షల రూపాయలు బాలుడు గేమింగ్ లో పెట్టాడు.
మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఫ్రీ అంటూ ప్రకటించాడో ఓ షాపు యజమాని.
హైదరాబాద్ లో మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు. కొద్దిరోజుల క్రితం ఒక చైన్ స్నాచర్ నగరంలో పలు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడగా... శుక్రవారం మొబైల్ స్నాచర్స్ రెచ్చిపోయారు.
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల వేగం కొంతకాలం వాడకం తర్వాత ఆటోమేటిక్గా తగ్గుతుంది. అటువంటి పరిస్థితిలో, మనకు కొత్త ఫోన్ కొనాలని అనిపిస్తుంది కదా?
ఫోన్ లోకి సీక్రెట్ యాప్ను ఇన్స్టాల్ చేసి భర్త తనను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.