Home » Moderna
ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళుతామని కరోనా వ్యాక్సిన్ రూపొందించే కంపెనీలు వెల్లడిస్తున్నాయి. ఇందుకు ప్రతిజ్ఞ చేశాయి. పెద్ద సంఖ్యలో వాలంటీర్లపై నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ లో వ్యాక్సిన్లు సురక్షితం అని తేలితేనే నియంత్రణ సంస్థల ఆ�
ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న కరోనావైరస్ మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ మనకు అతి త్వరలోనే రాబోతోంది. ప్రారంభ డేటా ప్రకారం.. ఈ నెలలో (సెప్టెంబర్ 15)నే కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అంచనా.. కరోనా వ్యాక్సిన్లను సాధ్యమైన తొందరగా మార్�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య ఇప్పటికే 2కోట్ల 25లక్షలు దాటింది. ఇప్పటివరకు 8లక్షల మందిని కొవిడ్ బలితీసుకుంది. దీంతో ఇంకా ఎంతకాలం ఈ మహమ్మారి పీడిస్తుందో అని జనాలు ఆందోళన చెందుతున్నారు
అమెరికాలో కరోనా ఉధృతి కొనసాగుతున్నతరుణంలో అనేక కంపెనీల నుండి వందల మిలియన్ల మోతాదులకు ఒప్పందాలు కుదుర్చుకుంది ట్రంప్ సర్కార్. తాజాగా ట్రంప్ సర్కార్ మరో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కరోనాకు కచ్చితమైన వ్యాక్సిన్ తమదేనని చెప్పుకుంటున్న �
కొవిడ్-19 వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్న సంస్థల్లో అమెరికాలోని బయోటెక్ కంపెనీ మోడర్నా ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్ అభివృద్ధి చేయడానికి ఈ సంస్థకు అమెరికా ప్రభుత్వమే నిధులు సమకూర్చింది. ఇక ఈ సంస్థ తమ లాస్ట్ స్టేజ్ ట్రయల్స�
అమెరికాకు చెందిన మోడెర్నా కరోనావైరస్ వ్యాక్సిన్ మూడవ దశ క్లినికల్ ట్రయల్స్ మొదలుపెట్టేసింది.. జూలై 14న ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్లో వ్యాక్సిన్ మొదటి ప్రారంభ దశ ట్రయల్కు సంబంధించి ప్రాథమిక నివేదిక ప్రచురించింది. ఈ వ్యాక్సిన్ క�
ప్రపంచమంతా కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను నివారించాలంటే వ్యాక్సిన్ తప్ప మరో మార్గం లేదని గట్టిగా నమ్ముతోంది. కానీ, కరోనా వ్యాక్సిన్ కూడా దీర్ఘకాలం పాటు కరోనా నుంచి రక్షించలేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్ప