Home » Modi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. నోట్ల రద్దు గురించి ఎన్నో గొప్పలు చెప్పారు. బ్లాక్ మనీకి అడ్డుకట్ట వేస్తా అన్నారు. దొంగనోట్లు అరికడతానని చెప్పారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఢిల్లీ: లోక్సభతో పాటు 4 రాష్ర్టాలు… ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ఆదివారం సాయంత్రం షెడ్యూల్ విడుదల చెయ్యనుంది. ఎన్నికల పోలింగ్ ఏప్రిల్, మే నెలల్లో 7 లేదా 8 విడతల్లో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుత లోక్సభ
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్కు ఓటు వేస్తే, మోడీకి వేసినట్లే అని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును మళ్లీ చేయవద్దు అంటూ ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం శంషాబాద్లో కాంగ్రెస్ నిర్వహించిన బహిరంగ
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఆమె నడిపించిన పార్టీ అన్నాడీఎంకే నాయకత్వ లేమితో ఎన్ని ఇబ్బందులు పడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అధికారంలో ఉన్న అన్నాడీఏంకేకు అప్పుడు మోడీ అండగా నిలిచాడంటూ తమిళనాడు మంత్రి చేసిన వ్యా�
2019 లోక్సభ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ప్రభుత్వ సెలవులు, ఎండల ప్రభావం, భద్రత, ఈవీఎంల అందుబాటు సహా అన్ని అంశాలపై ఈసీ కస�
శుక్రవారం(మార్చి-8,2019)జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారణాశిలోని దీన్ దయాళ్ హస్తకళా శంకుల్ దగ్గర ఏర్పాటుచేసిన జాతీయ మహిళా జీవన విధానం-2019 కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశంలోని మహిళలందరికీ ప్రధాని
రాఫెల్ విషయంలో ప్రధాని నరేంద్రమోడీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. రాఫెల్ పత్రాలు చోరీకి గురయ్యాయని బుధవారం సుప్రీంకోర్టుకి కేంద్రం తెలిపిన విషయాన్ని ప్రస్తావిస్తూ..రాఫెల్ డీల్ అవినీతి జరిగిందని మరోసారి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�
హైదరాబాద్: 'ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ పథకం రెండో విడతలో భాగంగా బుధవారం(మార్చి-6-2019) మరికొందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. 7.60లక్షల మంది
పాకిస్తాన్ లోని బాలాకోట్ లో భారత వాయుసేన జరిపిన మెరుపు దాడుల్లో ఉగ్రవాదుల మరణాలపై అంతర్జాతీయ మీడియా కథనాల ప్రసారంపై సందేహాలను తీర్చవలసిన భాధ్యత ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ఉందన్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం, సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్వి