Home » Modi
ప్రధానమంత్రి నరేంద్రమోడీని జర్మన్ నియంత నేతలు హిట్లర్,ముస్సోలినితో పోల్చారు కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్. మహాత్మాగాంధీ, మార్టిన్ లూథర్ కింగ్ వంటి నేతలు మనకు అవసరమని, హిట్లర్,ముస్సోలిని, మోడీ వంటి నేతలు అవసరం లేదన్నారు. న్యూజిలాం�
రాజమండ్రి : ఆంధ్రులను ద్రోహులు, కుట్రదారులు అని తిట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్ తో చేతులు ఎలా కలుపుతారు? అని వైసీపీ చీఫ్ జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం
అమరావతి: ఎన్నడూ లేని విధంగా తొలి దశలోనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు ఈసీ నిర్ణయం తీసుకుంది. 2014 ఎన్నికల సమయంలో ఏపీలో ఎన్నికలు చివరి విడతలో జరిగాయి. ఈసారి మాత్రం ఫస్ట్ ఫేస్ లోనే జరగనున్నాయి. చాలా తక్కువ సమయంలోనే పోలింగ్ జరగనుంది. దీనిపై ఏపీ సీఎం చంద్�
అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్.. కేసులకు భయపడి తెలంగాణ సీఎం కేసీఆర్ కు సరెండర్ అయ్యారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. 2013లో బెయిల్ కోసం జగన్.. సోనియా కాళ్లు పట్టుకున్నారని అన్నారు. జగన్ అవినీతి తెలంగాణ ప్రభుత్వానికి కనపడదా అన�
ఏప్రిల్-మే నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు సహకరించాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని రాజకీయ, క్రీడా,మీడియా, వ్యాపార, బాలీవుడ్ సహా పలు రంగాలకు చెందిన చెందిన ప్రముఖుల పేర్లను ట్�
EPIC నెంబర్ ZEU0462135తో మోడీ ఓటు సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి రసూల్ పూర మోడీకి కొడుకుగా నమోదై ఉంది. మరో EPIC నెంబర్ GBZ8252264తో బాహుబలి తండ్రి పేరు చౌగిలి.
ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ
బాలాకోట్ ఉగ్రశిబిరాలపై వాయుసేన మెరుపుదాడులు కేంద్రంలో మరోసారి మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడతాయని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లు గెలవాల్సిందే అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను 16 సీట్లు గెలిచి ఢిల్లీని
అమరావతి: మార్చి 15వరకు ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఓటుని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. దేశంలోని బందిపోటు దొంగలంతా ఏపీకి వచ్చారని, ఓట్లు తొలగించడానికి కుట్రలు పన్నారని చంద్రబాబు ఆరోపించారు. ఓటుపై అనుమానాలు వ్యక్�