Home » Money laundering case
ఐఆర్ఈవో ఎండీ లలిత్ గోయల్ను అరెస్ట్ చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు
మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 12 గంటలు విచారించిన అధికారులు అనిల్ దేశ్ముఖ్ను కస్టడీలోకి తీసుకున్నారు.
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగిస్తోందా?జాక్వెలిన్ 200 కోట్ల రూపాయల స్కామ్ చేసిందా?మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్న క్రమంలో ఈప్రశ్నలు హాట్ టాపిక్ గా మారాయి.
మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ (ఈడీ) అధికారులు దూకుడు పెంచారు. బాలీవుడ్ నటి జాక్వలైన్ ఫెర్నాండేజ్ ను ఢిల్లీలో విచారించారు. దాంతో ఒక్కసారిగా బాలీవుడ్లో కలకలం రేగింది. ఇంకా
Sachin Joshi: బాలీవుడ్ బిజినెస్ మెన్ కమ్ యాక్టర్, ప్రొడ్యూసర్ సచిన్ జోషి అరెస్ట్ అయ్యాడు. ఆర్థిక అవకతవకలకు పాల్పడడంతో 18 గంటల పాటు విచారణ చేసిన ఈడీ అధికారులు సచిన్ను అదుపులోకి తీసుకున్నారు. గతంలో గోవాలో వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు సంబంధించిన కింగ్�
కాంగ్రెస్ పార్టీ నేత శరద్ పవార్పై ఎన్ఫోర్స్ డైరక్టరేట్(ఈడీ) ఆరోపణలపై జైలుకు వెళ్లాల్సి వచ్చినా తాను సిద్ధంగా ఉన్నానని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మనీ లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తే స్వగతిస్తానని, �
అసెంబ్లీ ఎన్నికల ముంగిట నిలిచిన మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అక్కడ ప్రధాన రాజకీయ పక్షాల్లో ఒకటైన ఎన్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్పై ఉచ్చు బిగిసింది. ఆయనతో పాటు ఆయన మేనల్లుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్పై ఈడీ&